Home » Nizamabad
జిల్లాలో కొన్ని పాఠశాల్లో విద్యార్థులకు నాణ్యత లేని, పాచిపోయిన ఆహారం(Quality, Spoiled Food) పెడుతున్నారు. దీంతో విద్యార్థులు తరచూ తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా: సిరికొండలో అర్ధరాత్రి కత్తి పోట్ల కలకలం రేగింది. గత కొంత కాలంగా రేషన్ బియ్యం దందా చేస్తున్న ఆన్సర్, రహీం అనే వ్యక్తుల మధ్య వివాదం జరిగింది. తనకు 22 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని రహీంతో ఆన్సర్ గొడవ పడ్డాడు.
జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే.. బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.
సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం వంద కోట్ల రుపాయలతో అభివృద్ధి చెందిందన్నారు. 8 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నామని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని నాగారాం ప్రాంతంలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది. గాయత్రి నగర్లోని చైతన్య స్కూల్లో చిన్నారి హయతి పి పి 1 చదువుతోంది.
కాంగ్రెస్ పార్టీ చెప్పినది చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు అమాయక ప్రజలను ఆసరగా చేసుకొని గల్ఫ్కు పంపిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు.
ఆర్మూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి షాకులు ఎక్కువయ్యాయి.! మాజీ మంత్రి, సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే పార్టీకి మరో ఊహించని ఝలక్ తగిలింది..
నిజామాబాద్(Nizamabad)లో బీజేపీ ఎంపీ అరవింద్(BJP MP Arvind) పాత్ర శూన్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavita) అన్నారు. గురవారం నాడు మీడియాతో కవిత మాట్లాడుతూ..‘‘అరవింద్ పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. అరవింద్ నోటికి అదుపు లేదు. దారుణంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.