• Home » Nizamababad

Nizamababad

Nizamabad: అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. ఆపై ఉచిత ఆర్టీసీ బస్సు ఎక్కి.. బాబోయ్..

Nizamabad: అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. ఆపై ఉచిత ఆర్టీసీ బస్సు ఎక్కి.. బాబోయ్..

తెలంగాణ: నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు స్థానికంగా ఉన్న బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాలకు వెళ్లి చూసొద్దామని ఆ ముగ్గురు స్నేహితురాళ్లు ప్లాన్ చేశారు.

Road Accident: అమెరికాలో  ప్రమాదం..బోధన్‌వాసి మృతి

Road Accident: అమెరికాలో ప్రమాదం..బోధన్‌వాసి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణానికి చెందిన పంజాల నీరజ్‌ గౌడ్‌ (23) అనే యువకుడు మృతి చెందగా.. అదే పట్టణానికి చెందిన శ్రీధర్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Nizamabad: నా కొడుకును బతికించండి

Nizamabad: నా కొడుకును బతికించండి

చిన్న వయసులోనే మధుమేహం, కాలేయ వ్యాధుల బారిన పడిన తన కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఓ తల్లి వేడుకుంది. నిజామాబాద్‌ జిల్లా బీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌ గ్రామానికి చెందిన అనూష కుమారుడు రితిక్‌ మూడో తరగతి చదువుతున్నాడు.

Nizamabad: ‘మిత్తి’మీరిన ఆగడం

Nizamabad: ‘మిత్తి’మీరిన ఆగడం

అవసరాన్ని బట్టి రూ.10 వడ్డీ.. అది కూడా తక్కువ గడువే.. ఆలోగా అసలుతో కలిపి చెల్లించారా సరేసరి..! లేదంటే.. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్నా వేధింపులు తిప్పలు తప్పవు..!

Tummala: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

Tummala: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, ఆ హామీని నెరవేర్చాలన్నారు.

SI Krishna Kumar: ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్సై

SI Krishna Kumar: ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్సై

ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ. 20వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్‌ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్‌ అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి చేసి ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Nizamabad: అప్పు తీర్చకుంటే భార్యాకూతుళ్లను వివస్త్రలను చేస్తాం

Nizamabad: అప్పు తీర్చకుంటే భార్యాకూతుళ్లను వివస్త్రలను చేస్తాం

‘తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించకుంటే నీ భార్య కూతురిని విడిచిపెట్టం.. అందరిలో వివస్త్రలను చేస్తాం’ అంటూ వడ్డీ వ్యాపారులు బెదిరింపులకు దిగడంతో ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

Hyderabad: డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా

Hyderabad: డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా

పోలీసు ఉద్యోగం వదిలి రాజకీయాల్లో చేరుతున్నారు మందనం గంగాధర్‌. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్‌ డీఎస్పీ విధుల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

CM Revanth Reddy: కోమాలో ఉన్న వలస కార్మికుడి వైద్యానికి ముఖ్యమంత్రి సాయం

CM Revanth Reddy: కోమాలో ఉన్న వలస కార్మికుడి వైద్యానికి ముఖ్యమంత్రి సాయం

కోమాలో ఉన్న వ్యక్తి వైద్యానికి సీఎం సాయం అందించారు. ఖతార్‌లో పనిచేస్తున్న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లాడు.

Alleti Maheshwar Reddy: ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి

Alleti Maheshwar Reddy: ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి

సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని ప్రజలు ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి