• Home » Nizamababad

Nizamababad

Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం

Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం

ఆసుపత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్‌తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.

Bodhan: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Bodhan: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

బోధన్‌లో కత్తులతో యువకులు దాడులకు తెగబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి అపోహ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గాంధీనగర్‌కు చెందిన రెహన్, జావిద్, బబ్లూ అనే ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచుని మాట్లాడుకుంటున్నారు.

Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

ఓ యువకుడి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోజు ఏకంగా కుటుంబాన్నే బలి తీసుకుంది. బెట్టింగుల్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక.. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక అతనితో పాటు తల్లిదండ్రులూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Online Betting: ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

Online Betting: ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగులకు బానిసయ్యాడు.

Mahesh Kumar Goud: కార్యకర్తలందరికీ  న్యాయం చేస్తాం

Mahesh Kumar Goud: కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం

‘కాంగ్రెస్‌ కార్యకర్తలు అధైర్యపడొద్దు.. రాబోయే రోజులు మీవే.. అందరికీ పదవులు వస్తాయి.. కొంత ఓపిక పట్టండి.. సీఎం రేవంత్‌రెడ్డి నేను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అధికారం రావడానికి కష్టపడ్డాం. కార్యకర్తల కోసం పని చేస్తాం.

Srinivas Goud: నిజామాబాద్‌ ప్రవాసీకి యూఏఈ ఐకాన్‌ అవార్డు

Srinivas Goud: నిజామాబాద్‌ ప్రవాసీకి యూఏఈ ఐకాన్‌ అవార్డు

దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే యూఏఈ ఐకాన్‌ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌కు పురస్కారం దక్కింది.

Nizamabad: కూతురి ఆత్మహత్యతో రగిలిపోయి.. వియ్యంకుడి దారుణ హత్య

Nizamabad: కూతురి ఆత్మహత్యతో రగిలిపోయి.. వియ్యంకుడి దారుణ హత్య

కూతురు ఆత్మహత్యకు అల్లుడే కారణం అని రగిలిపోతున్న ఓ తండ్రి.. తన అల్లుడిని ఎలాగైనా చంపాలని పథకం పన్నాడు. నేరుగా అల్లుడి ఇంటికి వెళ్లగా అతడు కనిపించకపోవడంతో వియ్యంకుడిపై తన కోపాన్నంతా చూపాడు.

Heavy Rains: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...

Heavy Rains: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...

Telangana: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో సిరికొండ మండలం జలదిగ్బంధంలో ఉండిపోయింది.సిరికొండ మండలానికి ఇతర ప్రాంతాలకు రాకపోకల బంద్ అయ్యాయి. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Viral News: కాసేపట్లో పెళ్లి.. మటన్ కోసం లొల్లి..

Viral News: కాసేపట్లో పెళ్లి.. మటన్ కోసం లొల్లి..

భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ జరిగిన గొడవలో ఇరు పక్షాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.

Rakesh Reddy: విజిట్‌ వీసాపై సౌదీ వెళ్లి మృత్యువాత

Rakesh Reddy: విజిట్‌ వీసాపై సౌదీ వెళ్లి మృత్యువాత

దళారుల మాటలు నమ్మి 30 రోజుల విజిట్‌ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన తెలంగాణ వాసి నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మరణించిన అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి