Home » Nitish Kumar
ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు. వారిలో కొందరు చేసే చేష్టలు కూడా అలానే ఉంటాయి. కొందరు మాత్రం చదువుకుంటారు. సొసైటీలో గౌరవంగా బతుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారు మన్వి మధు కశ్యప్. ఈమె ఇటీవల సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుకు ఎంపికైంది.
నితీశ్కుమార్ రాజకీయ వారసుడు ఎవరంటూ జరుగుతున్న చర్చకు దాదాపుగా తెర పడినట్టే! ఆయన సలహాదారు, మాజీ ఐఏఎస్ మనీశ్ వర్మ అధికారికంగా జేడీయూలో చేరారు.
బిహార్కు ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర బడ్జెట్లో రూ.30వేల కోట్ల నిఽఽధులను కేటాయించాలని ఆ రాష్ట్ర సీఎం, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ కోరారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపైనే సహనం కోల్పోయారు. ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్యం చేస్తారు. వారితో ముఖాముఖీ మాట్లాడుతూ ఒక్కసారిగా సీట్లోంచి లేచి చేతులు జోడించారు. ''మీరు కావాలనుకుంటే...మేము పాదాలకు మొక్కుతాం'' అంటూ నితీష్ ఒక ఇంజనీర్ను ఉద్దేశించి అనడంతో ఆయన తిరిగి చేతులు జోడించారు.
కేంద్ర బడ్జెట్ 2024-25ను జూలై 23న సమర్పించనున్నారు. అయితే ఈ బడ్జెట్లో పలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), నితీష్ కుమార్(Nitish Kumar) లక్షకోట్లకుపైగా అడిగినట్లు తెలుస్తోంది.
బిహార్లో రోజుల వ్యవధిలో వంతెనలు వరుసగా.. పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్లోని వంతెనల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ వంతెనల కూలిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
బిహార్లో వంతెనలు కూలిపోయే పర్వం కొనసాగుతూనే ఉంది. అవి పేకమేడలా ఒకదాని తర్వాత మరొకటి కూలిపోతున్నాయి. గత 24 గంటల్లోనే సరన్ ప్రాంతంలో రెండు వంతెనలు కూలగా..
బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి తన తలపాగాను ఎట్టకేలకు తొలగించారు. 2022లో తలపాగా ధరించిన చౌదరి దాదాపు 22 నెలల తర్వాత తన తలపాగాను తొలగిస్తూ.. శ్రీరాముడికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
నితీశ్ కుమార్.. మోదీ ముందు భారీ డిమాండ్ ఉంచారు. అదే ప్రత్యేక హోదా. ఏపీలాగే ఎన్నో ఏళ్ల నుంచి బిహార్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉన్నామని భావిస్తున్న జేడీయూ ఇదే అదనుగా భావిస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది.
బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని జనతాదళ్ (యునైటెడ్)-JDU శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ మహాసభల్లో తీర్మానం చేసింది.