Home » Nitish Kumar
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ (JDU) మణిపూర్ రాష్ట్ర విభాగం ప్రకటించడం సంచలనమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినాయకత్వం స్పందించింది
నితీష్ జనతాదళ్, లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ గతంలో మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్నారు. అయితే విభేదాల కారణంగా కొద్దికాల క్రితం మహాకూటమికి నితీష్ ఉద్వాసన చెప్పారు.
Bihar Politics: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. అలాంటి వేళ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
నితీష్ కుమార్ మరోసారి కూటమి మారే అవకాశాలపై శనివారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తేజస్విని మీడియా ప్రశ్నించినప్పుడు అలాంటి ఊహాగానాలకు తన వద్ద ఆధారాలేమీ లేవన్నారు.
Bihar CM Nitish Kumar, Odish Ex CM Naveen Patnaik: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం, జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్, ఒడిశా మాజీ సీఎం, బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్లకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్డీయే మిత్ర పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) అధినేతలు, సీఎం చంద్రబాబు, సీఎం నితీష్ కుమారుకు ఆయన సూటిగా ప్రశ్నను సంధించారు.
ప్రధాన మంత్రి రూ.12,1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం, జాతికి అంకిత చేసేందుకు బీహార్ వచ్చారు. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో 18 జన్ ఔషధి కేంద్రాలను కూడా జాతికి ప్రధాని అంకితం చేశారు. ఈ సందర్భంగా దర్బంగాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో నితీష్ చేసిన కృషిని మోదీ ప్రశంసించారు.
హార్దిక్ పాండ్యా మాత్రమే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా బెస్ట్ అనిపించుకుంటున్నాడు. రానున్న రోజుల్లో నితీశ్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా తయారుచేయడంపై సెలక్టర్లు ఫోకస్ పెట్టారు.
మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బీహార్ పట్ల మోదీ నిరంతరం తన అభిమానాన్ని చాటుకుంటున్నారని నితీష్ ప్రశంసించారు. బీహార్కు సాయం పెంచుతూ పోతున్నారని అన్నారు. మోదీ నాలుగోసారి కూడా ప్రధాని అవుతారని తాను ధీమాగా చెప్పగలనని అన్నారు.
బీహార్ రాజధాని పాట్నాలో కొత్తగా ఎంపికైన పోలీస్ ఉన్నతాధికారులకు పట్టాలు అందజేసే కార్యక్రమానికి సీఎం నీతీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం నీతీశ్ కుమార్ వ్యవహరించిన తీరు.. అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..