• Home » Nitin Jairam Gadkari

Nitin Jairam Gadkari

MP Kesineni Sivanath: విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్రమంత్రి పచ్చజెండా..

MP Kesineni Sivanath: విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్రమంత్రి పచ్చజెండా..

విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(MP Kesineni Sivanath) వెల్లడించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు.

132 Seater Bus: 132 సీటర్.. ట్రైన్ లాంటి సరికొత్త బస్సులు.. విమానం తరహాలో సౌకర్యాలు

132 Seater Bus: 132 సీటర్.. ట్రైన్ లాంటి సరికొత్త బస్సులు.. విమానం తరహాలో సౌకర్యాలు

విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి చూసినప్పుడల్లా.. భారతదేశంలో ఇలాంటివి..

Toll Fee: కేంద్రమంత్రి గడ్కరీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు వినతి

Toll Fee: కేంద్రమంత్రి గడ్కరీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు వినతి

జర్నలిస్టుల ఇబ్బందుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూనే జర్నలిస్టుల సమస్య గురించి మాట్లాడారు.

Nitin Gadkari: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి..

Nitin Gadkari: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి..

రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ రహదారి నిర్మాణం కోసం ఈ ఏడాది ఎన్‌హెచ్‌ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని కోరారు.

CM Revanth Reddy: ఆషాఢంలోపే విస్తరణ!

CM Revanth Reddy: ఆషాఢంలోపే విస్తరణ!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Komatireddy Venkat Reddy : ఉప్పల్‌ ఫ్లైఓవర్‌  టెండర్లు రద్దు

Komatireddy Venkat Reddy : ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ టెండర్లు రద్దు

గత కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Hyderabad: ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ టెండర్లు రద్దు..

Hyderabad: ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ టెండర్లు రద్దు..

గత కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Parliament: నేటి నుంచి 18వ పార్లమెంట్ తొలి సమావేశాలు  ప్రారంభం

Parliament: నేటి నుంచి 18వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం

నేటి నుంచి 18 వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే దాదాపు 280 మంది లోక్‌సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.00 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Delhi: గడ్కరీతో కిషన్‌ రెడ్డి భేటీ..

Delhi: గడ్కరీతో కిషన్‌ రెడ్డి భేటీ..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి భేటీ అయ్యారు.

BJP : గడ్కరీతో కిషన్‌ రెడ్డి భేటీ..

BJP : గడ్కరీతో కిషన్‌ రెడ్డి భేటీ..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలోని గడ్కరీ కార్యాలయానికి వెళ్లి కిషన్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి