• Home » Nirmala Sitharaman

Nirmala Sitharaman

NPS Vatsalya: రేపే కొత్త పథకం లాంచ్.. ఇకపై మీ పిల్లల భవిష్యత్తుకు మరింత భరోసా..

NPS Vatsalya: రేపే కొత్త పథకం లాంచ్.. ఇకపై మీ పిల్లల భవిష్యత్తుకు మరింత భరోసా..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్ సమావేశాల్లో వాత్సల్య పథకాన్ని ప్రకటించారు. ఈ మేరకు పథకాన్ని ఆమె దేశవ్యాప్తంగా బుధవారం రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఎన్‌పీఎస్‌-వాత్సల్య పథకం రేపు ప్రారంభం

ఎన్‌పీఎస్‌-వాత్సల్య పథకం రేపు ప్రారంభం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల బడ్జెట్‌లో ప్రకటించిన నేషన్‌ పెన్షన్‌ స్కీం(ఎన్‌పీఎ్‌స)-వాత్సల్య పథకం సాకారం దాల్చనుంది.

జీఎస్టీ లోపాలు చెబితే అవమానిస్తారా: స్టాలిన్‌

జీఎస్టీ లోపాలు చెబితే అవమానిస్తారా: స్టాలిన్‌

కోయంబత్తూరులో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో జీఎస్టీ లోపాలను ఎత్తిచూపిన హోటల్‌ యజమాని పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వైఖరి గర్హనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nirmala Sitharaman:  క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..

Nirmala Sitharaman: క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..

కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై తన అభ్యంతరాలను ఆర్థిక మంత్రికి తెలియజేశారు. స్వీట్స్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. నమ్‌కీన్స్‌ (హాట్)పై 12 శాతం జీఎస్టీ సబబు కాదన్నారు. అలాగే బన్నుకు ..

Central Govt : బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు!

Central Govt : బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు!

ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.

GST: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. మందులపై జీఎస్టీ తగ్గింపు

GST: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. మందులపై జీఎస్టీ తగ్గింపు

క్యాన్సర్ రోగులు వాడే మందులపై జీఎస్టీ(GST)ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నిర్ణయించారు. జీఎస్టీ కౌన్సిల్‌ 54వ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది.

54th GST Council Meeting: నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. బీమాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం

54th GST Council Meeting: నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. బీమాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం

నేడు (సెప్టెంబరు 9న) 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతోపాటు పలువురు హాజరుకానున్నారు. ఈ క్రమంలో బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు సహా పలు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

NAC : కనీస పెన్షన్‌ రూ.7,500 చేయండి

NAC : కనీస పెన్షన్‌ రూ.7,500 చేయండి

కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ఈపీఎస్‌-95 నేషనల్‌ యాజిటేషన్‌ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను విజ్ఞప్తి చేసింది.

Bhatti Vikramarka: రుణభారం ఉపశమనం కల్పించండి..

Bhatti Vikramarka: రుణభారం ఉపశమనం కల్పించండి..

సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల రీస్ట్రక్చరింగ్‌కు సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

 K. Rammohan Naidu : రాష్ట్రంలో ఎయిర్‌పోర్టులను విస్తరిస్తాం

K. Rammohan Naidu : రాష్ట్రంలో ఎయిర్‌పోర్టులను విస్తరిస్తాం

రాష్ట్రంలోని ఏడు విమానాశ్రయాలను 14కు పెంచే ఆలోచన ఉందని కేంద్ర విమానయాన మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ఎయిర్‌పోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి