Home » Nirmala Sitharaman.
పరిశోధనలు, ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహదపడేలా బెంగళూరుకు భారీగా లబ్ధి చేకూరనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
పట్టణాలకు బడ్జెట్లో కేంద్రం మహర్దశ పట్టించింది. 2014-25 బడ్జెట్ తొమ్మిది ప్రాధామ్యాల్లో ఒకటిగా పట్టణాభివృద్ధిని కేంద్రం ప్రకటించింది. అందుకు తగినట్టే.. పట్టణ గృహస్థులపై వరాలవర్షం కురిపించింది.
పలు రాష్ట్రాల్లో వరద నివారణ చర్యలు, నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో రూ.11,500 కోట్ల సహాయం ప్రకటించారు. వీటిలో కోసి-మేచి అనుసంధాన ప్రాజెక్టుతోపాటు మరో 20 నిర్మాణంలో ఉన్న బ్యారేజీలు..
కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి కొన్ని వరాలు ప్రకటించడంతో పాటు కోతలు కూడా పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంసవరించిన అంచనా కంటే ఈ ఏడాది దాదాపు రూ.9,000 కోట్లు కోత పెట్టారు.
ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశాల రెండో రోజు......
ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో..
2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ జూలై మూడో వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రయ ప్రారంభించాలని ఆదేశించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బుధవారంనాడు బాధ్యతలు చేపట్టారు. మోదీ మంత్రివర్గంలో వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న మహిళగా కూడా నిలిచారు.