• Home » Nirmala Sitharaman.

Nirmala Sitharaman.

NAC : కనీస పెన్షన్‌ రూ.7,500 చేయండి

NAC : కనీస పెన్షన్‌ రూ.7,500 చేయండి

కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ఈపీఎస్‌-95 నేషనల్‌ యాజిటేషన్‌ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను విజ్ఞప్తి చేసింది.

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది.

Nirmala Sitaraman : పరిశోధన రంగంలో బెంగళూరుకు భారీ లబ్ధి

Nirmala Sitaraman : పరిశోధన రంగంలో బెంగళూరుకు భారీ లబ్ధి

పరిశోధనలు, ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహదపడేలా బెంగళూరుకు భారీగా లబ్ధి చేకూరనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

 Budget : పట్టణాలకు మహర్దశ!

Budget : పట్టణాలకు మహర్దశ!

పట్టణాలకు బడ్జెట్‌లో కేంద్రం మహర్దశ పట్టించింది. 2014-25 బడ్జెట్‌ తొమ్మిది ప్రాధామ్యాల్లో ఒకటిగా పట్టణాభివృద్ధిని కేంద్రం ప్రకటించింది. అందుకు తగినట్టే.. పట్టణ గృహస్థులపై వరాలవర్షం కురిపించింది.

Budget : వరద నివారణ, నీటిపారుదలకు 11,500 కోట్లు

Budget : వరద నివారణ, నీటిపారుదలకు 11,500 కోట్లు

పలు రాష్ట్రాల్లో వరద నివారణ చర్యలు, నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో రూ.11,500 కోట్ల సహాయం ప్రకటించారు. వీటిలో కోసి-మేచి అనుసంధాన ప్రాజెక్టుతోపాటు మరో 20 నిర్మాణంలో ఉన్న బ్యారేజీలు..

National : వరాలు.. కోతలు

National : వరాలు.. కోతలు

కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కొన్ని వరాలు ప్రకటించడంతో పాటు కోతలు కూడా పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంసవరించిన అంచనా కంటే ఈ ఏడాది దాదాపు రూ.9,000 కోట్లు కోత పెట్టారు.

Delhi : ఆహార ధర దడ

Delhi : ఆహార ధర దడ

ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలిపింది.

CM  Chandrababu: ఢిల్లీ చేరుకున్న  చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ

CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు.

Nirmala Sitha Raman: 23న కేంద్ర బడ్జెట్‌

Nirmala Sitha Raman: 23న కేంద్ర బడ్జెట్‌

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశాల రెండో రోజు......

 Nirmala Sitharaman : ప్రైవేట్‌ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు

Nirmala Sitharaman : ప్రైవేట్‌ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు

ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి