• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Nimmala Ramanaidu  : రూ.6వేల కోట్లకు టిడ్కో ఇళ్ల తాకట్టు

Nimmala Ramanaidu : రూ.6వేల కోట్లకు టిడ్కో ఇళ్ల తాకట్టు

గత ప్రభుత్వ హయాంలో జగన్‌ టిడ్కో గృహాలను ఆరువేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Nimmala: నాడు - నేడు పథకంతో దోపిడీ.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

Nimmala: నాడు - నేడు పథకంతో దోపిడీ.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

Andhrapradesh: తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం నాడు తాను చదివిన పూర్వ పాఠశాలను సందర్శించిన మంత్రి.. విద్యార్థులకు కిట్స్ అందజేశారు. అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు వేసి, హంగులు చేసి నిధులు దోపిడీ చేశారని మండిపడ్డారు.

AP Ministers: జగన్ వైఖరిపై మంత్రులు మండిపాటు

AP Ministers: జగన్ వైఖరిపై మంత్రులు మండిపాటు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేత, నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలవడంపై ఏపీ మంత్రులు వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

Minister  Ramanaidu: మాజీ సీఎం జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి

Minister Ramanaidu: మాజీ సీఎం జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్‌లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలులో ఉంచారు.

 Minister Ramanaidu: జగన్ పాలనలో సాగు నీటి ప్రాజెక్ట్‌లు నిర్వీర్యం

Minister Ramanaidu: జగన్ పాలనలో సాగు నీటి ప్రాజెక్ట్‌లు నిర్వీర్యం

జగన్ పాలనలో నీటి ప్రాజెక్ట్‌లు అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల జగన్ పాలన‌లో 20 ఏళ్లు జలవనరుల శాఖ వెనక్కు వెళ్లిందని చెప్పారు.

Nimmala Ramanaidu: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి

Nimmala Ramanaidu: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి

Andhrapradesh: కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం తాళ్ళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల మంత్రి విడుదల చేశారు.

Nimmala Ramanaidu: కృష్ణా డెల్లాకు రేపు సాగు, తాగు నీరు విడుదల

Nimmala Ramanaidu: కృష్ణా డెల్లాకు రేపు సాగు, తాగు నీరు విడుదల

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీరు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 890 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

Minister Nimmala: 34 మంది వృద్ధుల మృతికి జగన్ బాధ్యుడు..

Minister Nimmala: 34 మంది వృద్ధుల మృతికి జగన్ బాధ్యుడు..

ప.గో.జిల్లా: పింఛన్ తీసుకోవడానికి వచ్చి మండుటెండలు తట్టుకోలేక మరణించిన 34 మంది వృద్ధుల మృతికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని, వృద్ధుల మరణానికి కారణమైన జగన్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Minister Nimmala: అలాంటి వారికి త్వరలో రూ.15 వేల పింఛన్: మంత్రి నిమ్మల

Minister Nimmala: అలాంటి వారికి త్వరలో రూ.15 వేల పింఛన్: మంత్రి నిమ్మల

ప.గో.జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మానవతా వాది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష..

Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష..

కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి