• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Nimmala: చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం

Nimmala: చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం

Andhrapradesh: ఏపీలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపై రాష్ట్రంలో భారీగా వర్షాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న..

Minister Nimmala: రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో విధ్వంసం ఎక్కువ: మంత్రి నిమ్మల

Minister Nimmala: రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో విధ్వంసం ఎక్కువ: మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడకి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన విధ్యంసమే కనపడుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.

Minister Nimmala: ఆ పథకంపై అప్పుడే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం..

Minister Nimmala: ఆ పథకంపై అప్పుడే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం..

అమ్మకు వందనం (Ammaku vandanam) పథకంపై వైసీపీ, నీలి మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్‌(Press Council)కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నిమ్మల చెప్పుకొచ్చారు.

Nimmala: ఎలాంటి కోతలు లేకుండానే ‘తల్లికి వందనం’ పథకం అమలు

Nimmala: ఎలాంటి కోతలు లేకుండానే ‘తల్లికి వందనం’ పథకం అమలు

Andhrapradesh: వైసీపీలా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా ‘‘తల్లికి వందనం’’ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.

Ramanaidu: వైసీపీ అబద్ధాలు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్.. మంత్రి నిమ్మల సెటైర్లు

Ramanaidu: వైసీపీ అబద్ధాలు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్.. మంత్రి నిమ్మల సెటైర్లు

అబద్ధాలు, అసత్యాలకు వైఎస్సార్‌సీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) విమర్శించారు.

Ramanaidu: సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత

Ramanaidu: సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత

Andhrapradesh: నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టుకు కూడా సాగు నీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Minister Nimmala: జగన్  రాజకీయాలకు అనర్హుడు.. నదుల అనుసంధానం సృష్టి కర్త చంద్రబాబు..

Minister Nimmala: జగన్ రాజకీయాలకు అనర్హుడు.. నదుల అనుసంధానం సృష్టి కర్త చంద్రబాబు..

విజయవాడ: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దీక్ష, దక్షతకు, సీఎం చంద్రబాబు ముందుచూపుకు పట్టిసీమ నిదర్శనమని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరవు నిర్మూలించవచ్చని కెయల్ రావు చెప్పారని, దానిని అమలు చేసి రైతులకు నీరు ఇచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు.

Nimmala Ramanaidu  : రూ.6వేల కోట్లకు టిడ్కో ఇళ్ల తాకట్టు

Nimmala Ramanaidu : రూ.6వేల కోట్లకు టిడ్కో ఇళ్ల తాకట్టు

గత ప్రభుత్వ హయాంలో జగన్‌ టిడ్కో గృహాలను ఆరువేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Nimmala: నాడు - నేడు పథకంతో దోపిడీ.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

Nimmala: నాడు - నేడు పథకంతో దోపిడీ.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

Andhrapradesh: తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం నాడు తాను చదివిన పూర్వ పాఠశాలను సందర్శించిన మంత్రి.. విద్యార్థులకు కిట్స్ అందజేశారు. అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు వేసి, హంగులు చేసి నిధులు దోపిడీ చేశారని మండిపడ్డారు.

AP Ministers: జగన్ వైఖరిపై మంత్రులు మండిపాటు

AP Ministers: జగన్ వైఖరిపై మంత్రులు మండిపాటు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేత, నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలవడంపై ఏపీ మంత్రులు వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి