• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Nimmala: ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం.. జగన్‌పై నిమ్మల ఆగ్రహం

Nimmala: ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం.. జగన్‌పై నిమ్మల ఆగ్రహం

Andhrapradesh: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో జగన్ మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. ఐదేళ్ళలో రూ.170 కోట్లు మాత్రమే జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చు చేశారని తెలిపారు.

Minister Nimmala: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..

Minister Nimmala: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..

జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.

Nimmala Ramanaidu: జగన్ కుటుంబ వివాదంలో టీడీపీ జోక్యం చేసుకోదు

Nimmala Ramanaidu: జగన్ కుటుంబ వివాదంలో టీడీపీ జోక్యం చేసుకోదు

సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తల్లికి, కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశంలో తొలిసారిగా తెలిసిందని చెప్పారు.

Minister Nimmala: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల..

Minister Nimmala: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.

Minister Nimmala Ramanaidu:  జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం.... మంత్రి నిమ్మల ధ్వజం

Minister Nimmala Ramanaidu: జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం.... మంత్రి నిమ్మల ధ్వజం

ఏపీవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్‌లలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.

AP Politics: వైఎస్ జగన్‌పై మంత్రుల సంచలన వ్యాఖ్యలు

AP Politics: వైఎస్ జగన్‌పై మంత్రుల సంచలన వ్యాఖ్యలు

ప్రపంచంలో బుద్ధి, జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ అధినేత జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కోసం తల్లి విజయను, సోదరి షర్మిలను పట్టి పీడిస్తున్నారని అన్నారు.

West Godavari: పంచాయతీ నిధుల్ని దారిమళ్లించిన ద్రోహి జగన్: మంత్రి నిమ్మల రామానాయుడు

West Godavari: పంచాయతీ నిధుల్ని దారిమళ్లించిన ద్రోహి జగన్: మంత్రి నిమ్మల రామానాయుడు

పంచాయతీ నిధుల్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిధుల్ని దారి మళ్లించిన ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

Minister Nimmala Ramanaidu: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతాం

Minister Nimmala Ramanaidu: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతాం

మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు.

 Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం

Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం

రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

Minister Ramanaidu:  వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలు

Minister Ramanaidu: వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలు

రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి