• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

 Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం

Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం

రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

Minister Ramanaidu:  వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలు

Minister Ramanaidu: వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలు

రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ ద్వారా నిరంతరం కృష్ణా జలాలను అందిస్తామని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

 Nimmala Ramanaidu : ప్రతి ఎకరాకు నీరిస్తాం

Nimmala Ramanaidu : ప్రతి ఎకరాకు నీరిస్తాం

జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు. ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం అనంతపురానికి వచ్చిన మంత్రి రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి జలవనరులే అత్యంత కీలకమని, ముఖ్య మంత్రి ...

 Minister Ramanaidu: వైసీపీ ప్రభుత్వంలో సీమ జిల్లాలకు అన్యాయం.. మంత్రి రామానాయుడు విసుర్లు

Minister Ramanaidu: వైసీపీ ప్రభుత్వంలో సీమ జిల్లాలకు అన్యాయం.. మంత్రి రామానాయుడు విసుర్లు

సీఎం చంద్రబాబు ఆదేశాలతో హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలించానని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ టీడీపీ హయాంలో ఏర్పడ్డాయని చెప్పారు. గత ఐదేళ్లలో నీటుపారుదల శాఖకు కేవలం రూ.49 కోట్లు బడ్జెట్ కేటాయించారని అన్నారు.

AP News: కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన

AP News: కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన

అమరావతి: జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అలాగే మాల్యాల పంప్ హౌస్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం కర్నూలు నుంచి అనంతపురం జిల్లాలో పర్యటనకు వెళతారు.

AP Govt: ఏపీలో  హైడ్రా తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

AP Govt: ఏపీలో హైడ్రా తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Minister Ramanaidu: జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

Minister Ramanaidu: జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

బుడమేరు గండ్లను 58 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా గట్ల మీదే మకాం వేసి పూడ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. మిలటరీ బలగాలు ఆశ్చర్యానికి లోనై ‘శభాష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని కొనియాడాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

Prakasam Barrage : కష్టంగా అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌

Prakasam Barrage : కష్టంగా అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌

ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజురోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది.

Nimmala: బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులును తీసుకొస్తున్నాం

Nimmala: బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులును తీసుకొస్తున్నాం

Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ రెండు రోజుల నుంచి కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బోట్స్ కెపాసిటీ 120 టన్నులు కంటే ఎక్కువ ఉన్న కారణంగా లిఫ్ట్ చేయడం కష్టంగా మారిందన్నారు. కట్ చేస్తే 50% వెయిట్ తగ్గుతుందని.. అప్పుడు బోటు పైకి లాగవచ్చన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి