• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Budameru: సక్సెస్.. బుడమేరు గండి పూడ్చివేత పనులు పూర్తి..

Budameru: సక్సెస్.. బుడమేరు గండి పూడ్చివేత పనులు పూర్తి..

కూటమి సర్కార్.. అనుకున్నది సాధించింది. వరదలతో బెజవాడ ప్రజలను గజ గజ వణికించిన బుడమేరు పనులు విజయవంతంగా ముగిసాయి...

Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేశ్..

Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేశ్..

బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల, అధికారులను అడిగి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు.

Nimmala Ramanaidu: కాసేపట్లో బుడమేరు వరద నుంచి బెజవాడ వాసులకు విముక్తి

Nimmala Ramanaidu: కాసేపట్లో బుడమేరు వరద నుంచి బెజవాడ వాసులకు విముక్తి

Andhrapradesh: బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. రాత్రి వేల కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు.

Rain Alert: గండ్లు పూడుస్తున్న అధికారులు.. మళ్లీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..

Rain Alert: గండ్లు పూడుస్తున్న అధికారులు.. మళ్లీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..

అమరావతి: విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడుస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి పనులు చేస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా గండ్ల పూడుస్తున్నారు.

Nimmala ramanaidu: అమరావతిపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు: మంత్రి నిమ్మల

Nimmala ramanaidu: అమరావతిపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు: మంత్రి నిమ్మల

గత 5 ఐదేళ్లలో వైసీపీ పాలకుల తప్పులు, పాపాలకు మనం బాదితులమయ్యామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదట్నుంచీ అలవాటేనని విమర్శలు చేశారు.

Rama Naidu:సహాయక చర్యల్లో వేగం పెంచాలి.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

Rama Naidu:సహాయక చర్యల్లో వేగం పెంచాలి.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధింత అధికారులతో సమావేశం అయ్యారు.

Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. మంత్రుల వరుస సమీక్షలు

Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. మంత్రుల వరుస సమీక్షలు

ఆంధ్రప్రదేశ్‎లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలపై అధికారులతో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు(శనివారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

Minister Nimmala: కొంతమంది అధికారుల్లో ఇంకా వైసీపీ ప్రభుత్వ వాసనలు పోలేదు..

Minister Nimmala: కొంతమంది అధికారుల్లో ఇంకా వైసీపీ ప్రభుత్వ వాసనలు పోలేదు..

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Nimmala Ramanaidu:  వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ  నిర్వీర్యం

Nimmala Ramanaidu: వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం

వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో ఉపాధి హామీ పథకం గ్రామసభలో పాల్గొన్నారు.

Nimmala Rama Naidu: జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Nimmala Rama Naidu: జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ తన విధ్వంసకర పాలనకు ప్రజావేదిక కూల్చివేతతో శ్రీకారం చుట్టారని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని లేకపోయినా ప్రతీ ఒక్కరిపై రూ. 2.50 లక్షల అప్పు ఉందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి