• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

AP News: కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన

AP News: కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన

అమరావతి: జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అలాగే మాల్యాల పంప్ హౌస్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం కర్నూలు నుంచి అనంతపురం జిల్లాలో పర్యటనకు వెళతారు.

AP Govt: ఏపీలో  హైడ్రా తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

AP Govt: ఏపీలో హైడ్రా తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Minister Ramanaidu: జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

Minister Ramanaidu: జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

బుడమేరు గండ్లను 58 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా గట్ల మీదే మకాం వేసి పూడ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. మిలటరీ బలగాలు ఆశ్చర్యానికి లోనై ‘శభాష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని కొనియాడాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

Prakasam Barrage : కష్టంగా అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌

Prakasam Barrage : కష్టంగా అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌

ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజురోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది.

Nimmala: బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులును తీసుకొస్తున్నాం

Nimmala: బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులును తీసుకొస్తున్నాం

Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ రెండు రోజుల నుంచి కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బోట్స్ కెపాసిటీ 120 టన్నులు కంటే ఎక్కువ ఉన్న కారణంగా లిఫ్ట్ చేయడం కష్టంగా మారిందన్నారు. కట్ చేస్తే 50% వెయిట్ తగ్గుతుందని.. అప్పుడు బోటు పైకి లాగవచ్చన్నారు.

Prakasam Barrage: క్రేన్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యం.. నది లోపలికి వెళ్లి మరీ

Prakasam Barrage: క్రేన్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యం.. నది లోపలికి వెళ్లి మరీ

Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ బోట్స్ తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్రేన్స్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నది లోపలికి వెళ్లి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్న బోట్స్‌ను కట్ చెయ్యాలి అధికారులు నిర్ణయించారు. మొత్తం నాలుగు బోట్లు ఒకదానికి ఒకటి గుద్దుకుని ఇరుక్కుపోవడంతో తొలగింపు చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Minister Nimmala: బోట్ల వెలికితీతకు విశాఖ నుంచి ప్రత్యేక బృందాలు: మంత్రి నిమ్మల

Minister Nimmala: బోట్ల వెలికితీతకు విశాఖ నుంచి ప్రత్యేక బృందాలు: మంత్రి నిమ్మల

భారీ వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి కొట్టుకువచ్చిన బోట్లు కౌంటర్ వెయిట్స్‌ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Minister Nimmala: కోనసీమలో వెంటనే మొదలు పెట్టండి.. రంగంలోకి దిగిన మంత్రి నిమ్మల

Minister Nimmala: కోనసీమలో వెంటనే మొదలు పెట్టండి.. రంగంలోకి దిగిన మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో కాలువ‌లు, డ్రెయిన్లు, చెరువులు, రిజ‌ర్వాయ‌ర్లు, ఏటి గట్ల పరిస్థితిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Budameru Works: బుడమేరు కట్ట పటిష్ఠతకు అధికార యంత్రాంగం చర్యలు..

Budameru Works: బుడమేరు కట్ట పటిష్ఠతకు అధికార యంత్రాంగం చర్యలు..

బంగాళాఖాతంలో మరోసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

CM Chandrababu: మంత్రి నిమ్మలను అభినందించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: మంత్రి నిమ్మలను అభినందించిన సీఎం చంద్రబాబు

వరదల సమయంలో గండ్లు పూడ్చేందుకు ఏపీ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి