• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Minister Nimmala: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల..

Minister Nimmala: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.

Minister Nimmala Ramanaidu:  జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం.... మంత్రి నిమ్మల ధ్వజం

Minister Nimmala Ramanaidu: జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం.... మంత్రి నిమ్మల ధ్వజం

ఏపీవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్‌లలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.

AP Politics: వైఎస్ జగన్‌పై మంత్రుల సంచలన వ్యాఖ్యలు

AP Politics: వైఎస్ జగన్‌పై మంత్రుల సంచలన వ్యాఖ్యలు

ప్రపంచంలో బుద్ధి, జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ అధినేత జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కోసం తల్లి విజయను, సోదరి షర్మిలను పట్టి పీడిస్తున్నారని అన్నారు.

West Godavari: పంచాయతీ నిధుల్ని దారిమళ్లించిన ద్రోహి జగన్: మంత్రి నిమ్మల రామానాయుడు

West Godavari: పంచాయతీ నిధుల్ని దారిమళ్లించిన ద్రోహి జగన్: మంత్రి నిమ్మల రామానాయుడు

పంచాయతీ నిధుల్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిధుల్ని దారి మళ్లించిన ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

Minister Nimmala Ramanaidu: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతాం

Minister Nimmala Ramanaidu: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతాం

మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు.

 Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం

Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం

రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

Minister Ramanaidu:  వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలు

Minister Ramanaidu: వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలు

రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ ద్వారా నిరంతరం కృష్ణా జలాలను అందిస్తామని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

 Nimmala Ramanaidu : ప్రతి ఎకరాకు నీరిస్తాం

Nimmala Ramanaidu : ప్రతి ఎకరాకు నీరిస్తాం

జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు. ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం అనంతపురానికి వచ్చిన మంత్రి రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి జలవనరులే అత్యంత కీలకమని, ముఖ్య మంత్రి ...

 Minister Ramanaidu: వైసీపీ ప్రభుత్వంలో సీమ జిల్లాలకు అన్యాయం.. మంత్రి రామానాయుడు విసుర్లు

Minister Ramanaidu: వైసీపీ ప్రభుత్వంలో సీమ జిల్లాలకు అన్యాయం.. మంత్రి రామానాయుడు విసుర్లు

సీఎం చంద్రబాబు ఆదేశాలతో హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలించానని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ టీడీపీ హయాంలో ఏర్పడ్డాయని చెప్పారు. గత ఐదేళ్లలో నీటుపారుదల శాఖకు కేవలం రూ.49 కోట్లు బడ్జెట్ కేటాయించారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి