• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

Andhrapradesh: పోల‌వ‌రం, వెలిగొండ‌, చింత‌ల‌పూడి,గోదావ‌రి-పెన్నా న‌దుల అనుసంధాన ప్రాజెక్టుల‌పై ఇరిగేష‌న్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో విజ‌య‌వాడ క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్ష జరిపారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, మేఘా ఇంజ‌నీరింగ్ ఏజెన్సీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రేప‌టి (బుధవారం) నుంచి పోల‌వ‌రం ఢ‌యా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి

CM Chandrababu: ఆ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం ... పరిహారం ప్రకటన

CM Chandrababu: ఆ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం ... పరిహారం ప్రకటన

పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ని తాడిపర్రులో ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Nimmala Ramanaidu:ఇరిగేషన్‌ను జగన్ గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ధ్వజం

Nimmala Ramanaidu:ఇరిగేషన్‌ను జగన్ గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ధ్వజం

జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్‌ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

Minister Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది

Minister Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిస్కరించడంలో ఘోరంగా విఫలం అయందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట పేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

Nimmala Ramanaidu: సిగ్గుందా..నీ స్థాయికి ప్రధాని చెప్పాలా.. అంబటిపై మంత్రి నిమ్మల ఆగ్రహం..

Nimmala Ramanaidu: సిగ్గుందా..నీ స్థాయికి ప్రధాని చెప్పాలా.. అంబటిపై మంత్రి నిమ్మల ఆగ్రహం..

వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అంటూ విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.

Nimmala Ramanaidu: కన్నతల్లిని,  తోడబుట్టిన చెల్లిని  మోసం చేశావ్..జగన్‌పై మంత్రి నిమ్మల విసుర్లు

Nimmala Ramanaidu: కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేశావ్..జగన్‌పై మంత్రి నిమ్మల విసుర్లు

ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.

Nimmala: ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం.. జగన్‌పై నిమ్మల ఆగ్రహం

Nimmala: ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం.. జగన్‌పై నిమ్మల ఆగ్రహం

Andhrapradesh: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో జగన్ మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. ఐదేళ్ళలో రూ.170 కోట్లు మాత్రమే జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చు చేశారని తెలిపారు.

Minister Nimmala: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..

Minister Nimmala: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..

జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.

Nimmala Ramanaidu: జగన్ కుటుంబ వివాదంలో టీడీపీ జోక్యం చేసుకోదు

Nimmala Ramanaidu: జగన్ కుటుంబ వివాదంలో టీడీపీ జోక్యం చేసుకోదు

సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తల్లికి, కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశంలో తొలిసారిగా తెలిసిందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి