• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Nimmala Ramanaidu: పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం

Nimmala Ramanaidu: పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం

జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Minister Nimmala: పేదలకు చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల

Minister Nimmala: పేదలకు చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల

రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు.. 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతుల‌కు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిల‌ను ఎగ్గొడితే, చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు.

Nimmala Ramanaidu:వారిపై నిందలు మోపిన దుర్మార్గుడు జగన్.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

Nimmala Ramanaidu:వారిపై నిందలు మోపిన దుర్మార్గుడు జగన్.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేల మంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.

Minister Nimmala Ramanaidu : 14 నుంచి సాగు నీటి సంఘాలకు ఎన్నికలు

Minister Nimmala Ramanaidu : 14 నుంచి సాగు నీటి సంఘాలకు ఎన్నికలు

ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

 Nimmala Ramanaidu: జగన్ అంతటి ఘనుడు .. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్

Nimmala Ramanaidu: జగన్ అంతటి ఘనుడు .. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్

జగన్ ఐదేళ్ల పాలనలో సంపద సృష్టించి ఉంటే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ పాలనలో డిస్కంలపై రూ. 18 వేల కోట్లు బకాయిల భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

Minister Nimmala: పుష్కర ఎత్తిపోత‌ల ప‌థకాన్ని నిర్వీర్యం చేశారు

Minister Nimmala: పుష్కర ఎత్తిపోత‌ల ప‌థకాన్ని నిర్వీర్యం చేశారు

రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిథిలావ‌స్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్‌కు సంబంధించి పీఎస్‌సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచ‌నాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

Andhrapradesh: పోల‌వ‌రం, వెలిగొండ‌, చింత‌ల‌పూడి,గోదావ‌రి-పెన్నా న‌దుల అనుసంధాన ప్రాజెక్టుల‌పై ఇరిగేష‌న్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో విజ‌య‌వాడ క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్ష జరిపారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, మేఘా ఇంజ‌నీరింగ్ ఏజెన్సీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రేప‌టి (బుధవారం) నుంచి పోల‌వ‌రం ఢ‌యా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి

CM Chandrababu: ఆ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం ... పరిహారం ప్రకటన

CM Chandrababu: ఆ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం ... పరిహారం ప్రకటన

పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ని తాడిపర్రులో ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Nimmala Ramanaidu:ఇరిగేషన్‌ను జగన్ గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ధ్వజం

Nimmala Ramanaidu:ఇరిగేషన్‌ను జగన్ గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ధ్వజం

జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్‌ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

Minister Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది

Minister Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిస్కరించడంలో ఘోరంగా విఫలం అయందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట పేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి