• Home » Nigeria

Nigeria

Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..

Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..

ఒక్కొక్కసారి చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే ఏ మాత్రం అజాగ్రత్త పనికి రాదని పెద్దలు తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. సింహానికి ఆహారం పెట్టే క్రమంలో సేఫ్టీ గేట్‌ను మూసివేయడం మరిచి పోయాడీ జూ సంరక్షకుడు. అంతే అతడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది.

Fuel Tanker: ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి

Fuel Tanker: ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి

పశువులు, ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన ఇంధన ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పేలుడు సంభవించి దాదాపు 48 మంది మరణించగా, మరో 50 పశువులు మృతి చెందాయి. ఈ దారుణ ఘటన నైజీరియా(Nigeria)లో ఆదివారం చోటుచేసుకుంది.

Drugs Case: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు..

Drugs Case: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు..

తీగ లాగితే డొంక కదిలినట్లు హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయ్యింది. ఓ రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సమయంలో బెంగుళూరు నుంచి నగరానికి మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గురించి తెలిసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Olympic Games Paris 2024: ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో గందరగోళం.. పడవ ఎక్కకుండా క్రీడాకారులను అడ్డుకున్న అధికారులు..

Olympic Games Paris 2024: ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో గందరగోళం.. పడవ ఎక్కకుండా క్రీడాకారులను అడ్డుకున్న అధికారులు..

పారిస్‌లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి బిన్నంగా జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.

School Building Collapse: కూలిన స్కూల్ బిల్డింగ్.. 22 మంది విద్యార్థులు మృతి, 100 మందికిపైగా గాయాలు

School Building Collapse: కూలిన స్కూల్ బిల్డింగ్.. 22 మంది విద్యార్థులు మృతి, 100 మందికిపైగా గాయాలు

150 మందికిపైగా విద్యార్థులు ఉన్న ఓ పాఠశాల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(school building collapse). ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు దుర్మరణం చెందగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఆఫ్రికా దేశమైన నైజీరియా(Nigeria)లో చోటుచేసుకుంది.

Blasts: పెళ్లి వేడుకలో బాంబు పేలుడు.. 18 మంది మృతి, 48 మందికి గాయాలు

Blasts: పెళ్లి వేడుకలో బాంబు పేలుడు.. 18 మంది మృతి, 48 మందికి గాయాలు

ఆఫ్రికా ఖండమైన ఈశాన్య నైజీరియా(Nigeria)లోని బోర్నో రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పలు చోట్ల చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో(Bomb blasts) 18 మంది మృత్యువాత చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి