Home » Nifty
Stock Market Opening : బుధవారం (ఇవాళ) స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మదుపర్లు ఆద్యంతం రోజంతా అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమై, నష్టాలతోనే ముగిశాయి
Stock Market Today: ట్రంప్ టారిఫ్ దెబ్బకు నిన్న భారీ పతనం చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. ఈ రోజు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకూ లాభాల్లోనే కొనసాగాయి. బిఎస్ఈలో సెన్సెక్స్ 1089.18 పాయింట్లు పెరిగి 74,227.08 వద్ద ముగిసింది. అదే సమయంలో NSEలో నిఫ్టీ374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద ముగిసింది.
ప్రపంచ మార్కెట్లు పాతాళానికి చేరడంతో ఆ ప్రభావం భారత్ పైనా పడి భారత మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే, ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే.. ఇంతటి క్రైసిస్ లోనూ భారతదేశం ఆసియాలో రెండవ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన మార్కెట్గా అవతరించడం విశేషం.
ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోతే, మన మార్కెట్లు కూడా వాటి ప్రభావానికి దారుణంగా పడిపోయి, ఇవాళ రోజంతా కోలుకునేందుకు ట్రై చేశాయి. చివరికి..
భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఏప్రిల్ 8, 2025 నుండి పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రధాన ఆయిల్ కంపెనీల షేర్లు..
Top Market Crashes In India: భారత ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా నిలిచిన ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని అతిపెద్ద పతనాలలో ఒకటి. సెన్సెక్స్ ఈరోజు దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. హర్షద్ మెహతా స్కాం మొదలుకుని కొవిడ్ మహమ్మారి వరకూ కేవలం 5 సార్లే ఇలా..
భారత స్టాక్ మార్కెట్లకు మరో దెబ్బ పడింది. వారాంతంలో మొదటి రోజైన నేడు (ఏప్రిల్ 7న) సూచీలు మొత్తం దిగువకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 3 వేల పాయింట్లకుపైగా పడిపోయింది.
రేపటి నుంచి ప్రారంభమయ్యే మార్కెట్ వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశాలు కన్పిస్తున్నాయి. టారిఫ్స్ భయాలకు తోడు ఈ వారంలో భారత్ తోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఈవెంట్లు ఉన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతంలో ఏకపక్షంగా పడ్డాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్సులు భారీగా కింద పడ్డాయి. అయితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం చివరి వరకూ చాలా స్థిరంగా కొనసాగి స్వల్ప నష్టాలతో బయటపడింది.
అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నిన్న భారత మార్కెట్లు తమ దమ్ము చూపించాయి. మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతుంటే మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇక ఇవాళ(శుక్రవారం) మిశ్రమంగా మార్కెట్లు ఓపెన్ అయ్యాయి.