Home » Nifty
విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారత మార్కెట్లలోకి కొనసాగుతూనే ఉండటం, తగ్గుతున్న ముడి చమురు ధరల కారణంగా భారత మార్కెట్లు తారాస్థాయికి పెరుగుతున్నాయి. బెంచ్మార్క్ సూచీలు గత 16 సెషన్లలో 12 సెషన్లు లాభపడటం విశేషం.
సెన్సెక్స్ ఈ రోజు గరిష్ట స్థాయి నుండి దాదాపు వెయ్యి పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 24,250 కంటే దిగువకు చేరుకుంది. మార్కెట్ క్షీణతకు కీలక కారణాలలో అమెరికా మాంద్యం భయాలు ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు అనంతరం కూడా బాగానే ముందుకు సాగాయి. అయితే, లాస్ట్ పావుగంటలో మార్కెట్ భారీగా పడిపోయింది.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫుల్ జోష్ ప్రదర్శించాయి. ఈ ఉదయం మార్కెట్ గ్యాప్ అప్ అయి, వారంభాన్ని భారీ లాభాలతో స్టార్ట్ చేస్తే, రోజంతా దాదాపు అదే ఊపుని కొనసాగించాయి భారత మార్కెట్లు.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 28) ఉదయం నుంచి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, టారిఫ్ల అనిశ్చితి, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇంకా క్యూ4 ఫలితాల పరిస్థితుల నేపథ్యంలో కూడా మార్కెట్ పెరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
వరుసగా ఎనిమిది రోజుల పాటు బుల్ ర్యాలీ కొనసాగడం.. భారీ స్థాయిలో ఇండెక్సులు పెరగడం.. దీనికి తోడు పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నడుమ, మన స్టాక్ మార్కెట్లు శుక్రవారం..
మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఇవాళ భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుసగా ఏడు రోజుల బుల్ ర్యాలీకి బ్రేక్ పడినట్లైంది. నిఫ్టీ 24,300 కంటే దిగువకు, సెన్సెక్స్ 315 పాయింట్లు పడ్డాయి.
బుధవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ వోలటైల్ సెషన్ చూపించాయి. ఈ ఉదయం భారీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు నిమిషాల వ్యవధిలోనే భారీగా పడ్డాయి. అయితే..
భారత స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. 2021 తర్వాత వరుసగా ఐదు రోజులపాటు మార్కెట్లు బుల్ ర్యాలీ తీయడం ఇవాళ కనిపించింది. బ్యాంకింగ్ రంగం క్యూ4 ఫలితాలు మంచి లాభాలతో ఉండటంతో..
ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతుండగా, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం సోమవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం గ్రీన్లోనే ఉండటం విశేషం.