• Home » Nifty

Nifty

Stock Markets: సరికొత్త శిఖరంపై దేశీయ మార్కెట్లు.. ఏకంగా రూ.400 లక్షల కోట్లు

Stock Markets: సరికొత్త శిఖరంపై దేశీయ మార్కెట్లు.. ఏకంగా రూ.400 లక్షల కోట్లు

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ ఉత్సహంతో... దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఆరంభ సెషన్‌లో లాభాల పరుగందుకున్నాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 307.22 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 74,555.44 మైలురాయిని తాకింది. గరిష్ఠంగా 74,658.95 మార్క్‌ను కూడా టచ్ చేసింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ సూచీ 79.6 పాయింట్లు వృద్ధి చెందిన ఆల్ టైమ్ గరిష్ఠం 22,593 పాయింట్ల మార్క్‌ను తాకింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ఠ స్థాయిగా ఉంది.

Sensex and Nifty: సరికొత్త శిఖరాలపై దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ఒకే రోజు రూ. 2.76 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు

Sensex and Nifty: సరికొత్త శిఖరాలపై దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ఒకే రోజు రూ. 2.76 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి సంబంధించి టెక్ రంగ కంపెనీలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన రంగ కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉండడంతో వారాంతం శుక్రవారం నాడు మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి.

Sensex At 70000: చరిత్రలో తొలిసారి 70 వేల మైలురాయిని తాకిన సెన్సెక్స్

Sensex At 70000: చరిత్రలో తొలిసారి 70 వేల మైలురాయిని తాకిన సెన్సెక్స్

క్యాలెండర్ ఏడాది 2023లో దేశీయ స్టాక్ మార్కెట్లు కీలక మైలురాళ్లను నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో రికార్డును నెలకొల్పాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ చరిత్రలో తొలిసారి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 70,000 మైలురాయిని తాకింది.

Sensex Nifty: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం

Sensex Nifty: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం

ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌యుఎల్ వంటి ఇండెక్స్ దిగ్గజాల స్టాక్స్ పతనంతో వరుసగా 6 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1.31 శాతం లేదా 900 పాయింట్ల మేర నష్టపోయి 66,684 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వరుస లాభాల క్రమంలో 20 వేల మార్క్‌ను తాకుతుందని భావించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం ఏకంగా 1.17 శాతం లేదా 234 పాయింట్లు క్షీణించి 19,745 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.304 లక్షల కోట్ల నుంచి రూ.302.1 లక్షల కోట్లకు పడిపోయింది.

Sensex Nifty: బుల్ రంకెలు.. తొలిసారి సెన్సెక్స్@64K, నిఫ్టీ@19K

Sensex Nifty: బుల్ రంకెలు.. తొలిసారి సెన్సెక్స్@64K, నిఫ్టీ@19K

బుల్ రంకెలేస్తోంది... నయా రికార్డులను సృష్టిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది... గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ ఫండ్స్ వెల్లువ ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ (BSE Sensex) చరిత్రలో తొలిసారి 64 వేల మార్క్‌ను తాకింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ మొట్టమొదటిసారి 19 వేల మార్క్‌ను ముద్దాడింది.

Wealth: ఇన్వెస్టర్లకు రూ.7 లక్షల కోట్ల నష్టం.. ఇంత డబ్బు పోవడానికి కారణాలివే..

Wealth: ఇన్వెస్టర్లకు రూ.7 లక్షల కోట్ల నష్టం.. ఇంత డబ్బు పోవడానికి కారణాలివే..

దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Equity markets) బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విడుదలైన డేటాను బట్టి చూస్తే..

Stock Markets: 2022లో రికార్డ్ నెలకొల్పిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఇప్పటివరకు..

Stock Markets: 2022లో రికార్డ్ నెలకొల్పిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఇప్పటివరకు..

దేశీయ మార్కెట్ సూచీలు బీఎస్‌‌ఈ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 (NSE Nifty) సూచీలు ఒక క్యాలెండర్ ఏడాదిలో చివరిసారిగా 2015లో నష్టాల్లో ముగిశాయి. ఈ విషయాన్ని ఇప్పుడెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే..

Stock markets: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. దానికి కారణం ఇదే !

Stock markets: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. దానికి కారణం ఇదే !

దేశీయ ఈక్విటీ సూచీలు (Indian equity benchmarks) వారాంతం శుక్రవారం గణనీయ నష్టాల్లో ముగిశాయి. ఈ వారం పలు ప్రధాన కేంద్ర బ్యాంకుల (Central banks) కఠిన వ్యాఖ్యలు, వైఖరి స్పష్టమైన నేపథ్యంలో గ్లోబల్ మాంద్యం (global recession) తప్పదనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో మరింత ఎక్కువయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి