• Home » New York

New York

Post of President : ట్రంపా.. కమలా?

Post of President : ట్రంపా.. కమలా?

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. సోమవారం వరకే గడువు ఉండడంతో.. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారిస్‌ స్వింగ్‌ రాష్ట్రాలు-- విస్కాన్సిన్‌, నార్త్‌ కరోలినా, మిషిగాన్‌, జార్జియా, పెన్సిల్వేనియాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

27 లక్షల కోట్ల క్యాష్‌!

27 లక్షల కోట్ల క్యాష్‌!

అమెరికాకు చెందిన దిగ్గజ పెట్టుబడిదారు, వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ వద్ద ప్రస్తుతం ఏకంగా 32,500 కోట్ల డాలర్ల (రూ.27 లక్షల కోట్లు) నగదు ఉంది.

ఒక్కొక్కరు 10 దొంగ ఓట్లేయండి

ఒక్కొక్కరు 10 దొంగ ఓట్లేయండి

అసలే అమెరికా ఎన్నికలు.. అందులోనూ వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు చేసే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లిక్‌ పార్టీ మరోసారి పోటీ..! ఆయనకు అపర కుబేరుడు, సామాజిక మాధ్యమం ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ మద్దతు..!

Viral Video: ఈమేంటీ రైల్లో ఇలా చేసిందీ.. కిందపడ్డ ఆమె బ్యాగును చూసి అంతా షాక్.. చివరకు..

Viral Video: ఈమేంటీ రైల్లో ఇలా చేసిందీ.. కిందపడ్డ ఆమె బ్యాగును చూసి అంతా షాక్.. చివరకు..

సోషల్ మీడియాలో ఓ వీడియో నగరంలో చోటు చేసుకుంది. ఓ మహిళ అందరితో పాటూ చేతిలో ఓ బ్యాగుతో రైలెక్కింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో...

ఏఐ పండించిన పంట

ఏఐ పండించిన పంట

వర్టికల్‌ ఫార్మింగ్‌ గురించి మనకు తెలుసు! నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడమూ కొత్త కాదు!! కానీ.. ఈ రెండింటీకీ కృత్రిమ మేధను కూడా జోడిస్తే? పసిపాపల్లా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మొక్కలను ఏఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఫొటోలు తీసి వాటికి ఏం కావాలో విశ్లేషిస్తూ, కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందేలా చేస్తే?

Kondapalli Srinivas: న్యూయార్క్‌లో మంత్రి కొండపల్లి... ఎవరెవరిని కలిశారంటే

Kondapalli Srinivas: న్యూయార్క్‌లో మంత్రి కొండపల్లి... ఎవరెవరిని కలిశారంటే

Andhrapradesh: న్యూయార్క్‌లో వివిధ రంగాల ప్రముఖులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్‌తో ఆయన సమావేశమయ్యారు. వరదలు కరువు నివారణ చర్యలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మైక్ వెబ్‌స్టర్ హామీ ఇచ్చారు.

మానవత్వంతోనే విజయం..  యుద్ధాలతో కాదు

మానవత్వంతోనే విజయం.. యుద్ధాలతో కాదు

న్యూయార్క్‌, సెప్టెంబరు 23: సమష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యమని.. యుద్ధాలతో కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని వివరించారు.

Narendra Modi: ఇండియా గురించి ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Narendra Modi: ఇండియా గురించి ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూయార్క్‌లో భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశం వెనుకబడి లేదని, కొత్త వ్యవస్థలను తయారు చేసి నడిపిస్తుందని అన్నారు. దీంతోపాటు భారతదేశం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని వ్యాఖ్యానించారు.

PM Modi: భారత్‌ను ఆపడం ఎవరితరం కాదు..

PM Modi: భారత్‌ను ఆపడం ఎవరితరం కాదు..

మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను ఆపడం ఎవరితరం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 విజేత.. ధృవీ పటేల్

Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 విజేత.. ధృవీ పటేల్

అమెరికాకు చెందిన ధృవీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 విజేతగా నిలిచారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఆమెకు నిర్వాహాకులు మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 కిరీటం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ధృవీ పటేల్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో విజేతగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి