• Home » Nepal

Nepal

Crime News: ఛీ.. వీడసలు మనిషేనా.. మరీ ఇంత ఘోరమా..?

Crime News: ఛీ.. వీడసలు మనిషేనా.. మరీ ఇంత ఘోరమా..?

అనుమానం పెనుభూతం లాంటిదని అంటారు. ఇది ఒక్కసారి మనసులోకి ఎక్కితే.. మనిషిని ఒక మృగంలా మార్చేస్తుంది. ఇది ఎలాంటి దారుణాలైనా చేయిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా తాజా ఉదంతాన్నే...

Everest: ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలాలపై బ్యాన్‌ విధించిన నేపాల్‌.. కారణం ఏంటో తెలుసా?

Everest: ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలాలపై బ్యాన్‌ విధించిన నేపాల్‌.. కారణం ఏంటో తెలుసా?

ఇటీవలే సింగపూర్‌, హాంకాంగ్‌లో నిషేధానికి గురైన భారత్‌కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్ (Everest), ఎండీహెచ్‌ (MDH spices)కు మరో షాక్‌ తగిలింది. ఈ కంపెనీలపై తాజాగా నేపాల్‌ (Nepal) కూడా బ్యాన్‌ విధించింది. ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు పేర్కొంది.

భారత్‌తో ఆటలు.. ఆ దేశ రూ.100 నోటుపై ఇండియా భూభాగంలోని ప్రాంతాలు..

భారత్‌తో ఆటలు.. ఆ దేశ రూ.100 నోటుపై ఇండియా భూభాగంలోని ప్రాంతాలు..

భారత్‌లోని భూభాగాలను తమ మ్యాప్‌లో చూపించడమే కాకుండా.. తమ దేశ కరెన్సీ నోటుపై కొత్త మ్యాప్‌ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేపాల్‌ కరెన్సీలోని రూ.100 నోటుపై పాత మ్యాప్‌కు బదులు కొత్త మ్యాప్‌ను రూపొందించాలని నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Nepal: ప్రధానికి తప్పిన గండం...విశ్వాసపరీక్షలో గెలుపు

Nepal: ప్రధానికి తప్పిన గండం...విశ్వాసపరీక్షలో గెలుపు

రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ కు భారీ ఉమశమనం లభించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన గెలిచారు. దహల్‌కు అనుకూలంగా 157 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 110 ఓట్లు పోలయ్యాయి. ఒకరు గైర్హాజరయ్యారు.

Political Crisis: సంక్షోభంలో నేపాల్ ప్రభుత్వం.. మాజీ ప్రధానితో కలిసి

Political Crisis: సంక్షోభంలో నేపాల్ ప్రభుత్వం.. మాజీ ప్రధానితో కలిసి

నేపాల్ రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రధాని ప్రచండ మాజీ ప్రధాని ఓలీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Earthquake:ఢిల్లీ-నేపాల్‌ని మళ్లీ వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదు

Earthquake:ఢిల్లీ-నేపాల్‌ని మళ్లీ వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదు

ఢిల్లీ(Delhi)ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లో 5.6 తీవ్రతతో ఇవాళ భూకంపం(Earthquake) వచ్చింది. ఆ తరువాత ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ - ఎన్ సీఆర్‌లో ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

India aid to Nepal: నేపాల్ భూకంప బాధితులకు అత్యవసర సామాగ్రిని పంపిన భారత్

India aid to Nepal: నేపాల్ భూకంప బాధితులకు అత్యవసర సామాగ్రిని పంపిన భారత్

నేపాల్‌ను‌ 6.4 తీవ్రతతో పెను భూకంపం శనివారంనాడు కుదిపేయడంతో భారతదేశం తక్షణ ఆపన్నహస్తం అందించింది. వైద్య సామగ్రి, రిలీఫ్ మెటీరియల్, తదితరాలతో కూడిన ఎమర్జెన్సీ ఎయిడ్ ప్యాకేజీని ఆదివారంనాడు నేపాల్‌కు పంపింది.

Nepal earthquake: పెను విషాదం.. నేపాల్ భూకంపంలో 100 దాటిన మృతుల సంఖ్య.. ఇప్పటివరకు మొత్తం ఎంతమంది చనిపోయారంటే..?

Nepal earthquake: పెను విషాదం.. నేపాల్ భూకంపంలో 100 దాటిన మృతుల సంఖ్య.. ఇప్పటివరకు మొత్తం ఎంతమంది చనిపోయారంటే..?

నేపాల్‌లో అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ భూకంపంలో మృతుల సంఖ్య 100 దాటింది. ఇప్పటివరకు 128 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

Nepal : నేపాల్‌లో అర్ధరాత్రి భారీ భూకంపం.. 69 మంది మృతి

Nepal : నేపాల్‌లో అర్ధరాత్రి భారీ భూకంపం.. 69 మంది మృతి

నేపాల్ దేశంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం కారణంగా సంభవించిన భారీ భూకంపం వల్ల 69 మంది మరణించారు.

T20 World Cup 2024: పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడబోతున్న నేపాల్

T20 World Cup 2024: పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడబోతున్న నేపాల్

పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ కోసం నేపాల్ అర్హత సాధించింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ తలపడనుంది. పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించడం నేపాల్‌కు ఇది రెండో సారి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి