• Home » Nellore

Nellore

Social Media: ఉపముఖ్యమంత్రిపై అనుచిత పోస్ట్.. కేసు నమోదు

Social Media: ఉపముఖ్యమంత్రిపై అనుచిత పోస్ట్.. కేసు నమోదు

Pawan Kalyan: సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టుపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుపై కావలి రెండో పట్టణం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

వామ్మో.. కిలాడీ మహిళలు

వామ్మో.. కిలాడీ మహిళలు

Fake Gold: నెల్లూరు జిల్లాలో ఇద్దరు మహిళలు ఏకంగా బంగారు షాపు యజమానినే బురిడీ కొట్టించారు. నకిలీ బంగారాన్ని షాపుకు తీసుకొచ్చిన మహిళలు అసలు బంగారంతో ఉడాయించారు.

Somireddy: బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులకు వ్యతిరేకం కాదు.. కానీ

Somireddy: బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులకు వ్యతిరేకం కాదు.. కానీ

Somireddy: పంట పొలాలను ధ్వంసం చేస్తూ బీపీసీఎల్ పైపులైను నిర్మాణం చేపట్డంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణపట్నం - హైదరాబాద్ బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులకు తాము వ్యతిరేకం కాదని.. కానీ చేతికొచ్చిన పంటని ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

Road Accident: పల్టీలు కొట్టిన కారు.. తిరుమల నుంచి వస్తున్న భక్తులకు..

Road Accident: పల్టీలు కొట్టిన కారు.. తిరుమల నుంచి వస్తున్న భక్తులకు..

నరసరావుపేటకు చెందిన 11 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు అంతా కలిసి దైవ దర్శనం కోసం నిన్న (సోమవారం) కారులో తిరుమలకు చేరుకున్నారు.

Nellore : సీఎంలా గాక.. సగటు మనిషిలా...!

Nellore : సీఎంలా గాక.. సగటు మనిషిలా...!

నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని దూబగంట గ్రామంలో శనివారం పర్యటించిన సీఎం .. ఓ ముఖ్యమంత్రిలా కాకుండా సగటు మనిషిలా ప్రజలతో కలిసిపోయారు.

CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్..

CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్..

నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

CM Chandrababu: నెల్లూరులో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

CM Chandrababu: నెల్లూరులో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

CM Chandrababu Naidu: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

ప్రయోగ్‌రాజ్ కుంభమేళాలో జరుగుతున్న తీరును మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

Money Scam Case: కావలి  కాల్‌ మనీస్కాం కేసులో దూకుడు పెంచిన పోలీసులు

Money Scam Case: కావలి కాల్‌ మనీస్కాం కేసులో దూకుడు పెంచిన పోలీసులు

Money Scam Case: కాల్‌మనీ రాక్షసులు మళ్లీ రెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తోండటంతో బాధితులు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Call Money Case: కాల్‌మనీ దందా కేసులో.. వెలుగులోకి మహబూబ్ సుభానీ ఆగడాలు

Call Money Case: కాల్‌మనీ దందా కేసులో.. వెలుగులోకి మహబూబ్ సుభానీ ఆగడాలు

Call Money Case: ఏపీలో కాల్‌మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్‌మనీ రాక్షసుల ధన దాహానికి చాలా మంది ప్రజలు బలవుతున్నారు. వేలల్లో తీసుకున్న అప్పుకు లక్షలు చెల్లించినా వడ్డీ వ్యాపారుల వేధింపులు ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మరోసారి కాల్‌మనీ దందా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి