• Home » Nellore politics

Nellore politics

 Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

Minister Narayana: ఎమ్మెల్యే కోటంరెడ్డితో మంత్రి నారాయణ భేటీ.. ఏం చర్చించారంటే..

Minister Narayana: ఎమ్మెల్యే కోటంరెడ్డితో మంత్రి నారాయణ భేటీ.. ఏం చర్చించారంటే..

Minister Narayana: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సమయంలో పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మిగిలిన హామీలు సైతం త్వరితగతిన అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

YSRCP: వైసీపీలో ముస‌లానికి ఆ ఒక్కడే కార‌ణ‌మా...

YSRCP: వైసీపీలో ముస‌లానికి ఆ ఒక్కడే కార‌ణ‌మా...

YSRCP: నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తీరుపై మత్స్యకార నేతలు తిరుబాట వేశారు. ఈ విషయంలో వైసీపీ హే కమాండ్‌తో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు.

 Land Encroachment : 80 కోట్ల ఆస్తిపై గద్దల కన్ను

Land Encroachment : 80 కోట్ల ఆస్తిపై గద్దల కన్ను

నెల్లూరు జిల్లా కందుకూరు నడిబొడ్డున సుమారు రూ.80 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిపై అక్రమార్కులు కన్నేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తి అది.

మాజీ మంత్రి కాకాణి అనుచరుడిపై లైంగిక దాడి కేసు

మాజీ మంత్రి కాకాణి అనుచరుడిపై లైంగిక దాడి కేసు

మందల వెంకట శేషయ్య... మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కూడా..

 Rup Kumar : నాడు అబ్బాయ్‌... నేడు బాబాయ్‌

Rup Kumar : నాడు అబ్బాయ్‌... నేడు బాబాయ్‌

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్కటి కూడా వదలకుండా 11 స్థానాలూ తెలుగుదేశానివే! అక్కడి నుంచి గెలిచిన వాళ్లలో ఇద్దరు మంత్రులూ ఉన్నారు! మహామహా నాయకులెందరో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ...

ప్లీజ్.. ఒక చిన్న విషయం.. స్పీకర్‌కు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రిక్వెస్ట్

ప్లీజ్.. ఒక చిన్న విషయం.. స్పీకర్‌కు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రిక్వెస్ట్

రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌లు రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా వృధా కాకుండా.. రైతులు సాగు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడే రోజక్కకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడి చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

‘కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. రెండేళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమినే జలాశయంగా మార్చాలి. అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం.

Nellore : దారులన్నీ దర్గావైపే!

Nellore : దారులన్నీ దర్గావైపే!

రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని బారాషాహీద్‌ దర్గా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి