Home » Nellore City
‘వైజాగ్లో విజయసాయిరెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో ప్రభుత్వ న్యాయవాది సుభాశ్ రెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రమేయం ఉన్నట్లు మాకు ప్రాథమిక సమాచారం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడకి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన విధ్యంసమే కనపడుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టానుసారం ప్రవర్తించిన వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే..
వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి(YSRCP former MP Adala Prabhakar Reddy) వ్యాపార భాగస్వామి ప్రసాద్ చౌదరి(Prasad Chaudhary)పై ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం నెల్లూరులో సంచలనంగా మారింది. ప్రసాద్ చౌదరిని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి నడిరోడ్డు పైకి తరిమి మరీ దాడి చేయడంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై సో మవారం ఉదయం ఓ పెద్దపులి కారుపై దాడి చేసింది. దీంతో ఆ కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది.
అన్యాయంపై న్యాయం విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా నెల్లూరులో శనివారం ‘థ్యాంక్స్ టూ గాంధీజీ’ పేరుతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు
ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు.
మహిళల అభ్యున్నతి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నేత, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు.
నెల్లూరు సిటీ.. ఆంధ్రప్రదేశ్లో ఇదొక కీలక నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ..
నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీమంత్రి నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నారాయణ నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.