Home » NEET PG Exam
ఆదివారం జరగాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయడానికి శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలు రాయాల్సిన నగరాలను అభ్యర్థులకు ఇప్పటికే కేటాయించారని, చివరి నిమిషంలో వాయిదా వేస్తే చాలా అవస్థలు పడుతారని తెలిపింది.
Telangana: హైదరాబాద్లో నీట్ అభ్యర్థుల స్థానికత రగడ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. 6 -12 తరగతి వరకు చదివిన వాటిలో వరసగా నాలుగు తరగతుల ఆధారంగా స్థానికత ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం 9,10, ఇంటర్ చదివిన ఆధారంగా స్థానికత నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్ లీకేజీ పెద్ద ఎత్తున జరగనందునే ఆ పరీక్షను రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీచేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను సోమవారం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి విడత కౌన్సెలింగ్కు రిజిస్ర్టేషన్ ఆగస్టు 14-21 వరకు ఉంటుంది. ఆప్షన్ల ఎంపికఆగస్టు
నీట్ యూజీ కౌన్సిలింగ్పై(NEET UG 2024) కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్టు14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సవరించిన నీట్ ఫలితాలను ఎన్టీఏ మూడ్రోజుల క్రితం విడుదల చేసిన నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎ్స) విడుదల చేయనుంది.
వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు..
ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికై దేశవ్యాప్తంగా నిర్వహించే అర్హతా పరీక్షలు ‘నీట్’ను కర్ణాటకలో రద్దు చేసేందుకు శాసనసభ ఉభయసభలు తీర్మానించాయి.
నీట్ ప్రశ్నపత్రంలో ‘ఆటమ్స్ (అణువుల) లక్షణాల’పై ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించడానికి ముగ్గురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది.
భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని.. డబ్బుంటే దాన్ని కొనేయవచ్చని చాలామంది నమ్ముతున్నారని లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.