• Home » NEET PG Exam

NEET PG Exam

Chennai: మరొకరిని బలిగొన్న నీట్..

Chennai: మరొకరిని బలిగొన్న నీట్..

నీట్.. మరొకరిని బలిగొన్నది. డాక్టర్‌ కావాలన్న తన కోరిక నెరవేరదనే భయంతో ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

NEET Bill Rejection: నీట్‌ పై తమిళనాడు బిల్లు తిరస్కరణ

NEET Bill Rejection: నీట్‌ పై తమిళనాడు బిల్లు తిరస్కరణ

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 'నీట్' మినహాయింపు బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడం, అఖిలపక్ష సమావేశం 9న జరగనుందని సీఎంఎం స్టాలిన్‌ ప్రకటించారు

VP Jagdeep Dhankhar: ప్రభుత్వమే ఫైనల్‌

VP Jagdeep Dhankhar: ప్రభుత్వమే ఫైనల్‌

ప్రజాస్వామ్యంలో పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని, కోర్టులు పాలనలో జోక్యం చేసుకోకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. పార్లమెంటుకు, ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారి అని రాజ్యసభలో నిర్వహించిన చర్చలో స్పష్టం చేశారు

నీట్‌కు భయపడి ప్లస్‌-2 విద్యార్థిని ఆత్మహత్య

నీట్‌కు భయపడి ప్లస్‌-2 విద్యార్థిని ఆత్మహత్య

నీట్ పరీక్ష మరొకరిని బలిగొంది. నీట్ ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో దేవదర్శిని అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ పరీక్ష పుణ్యమాని చాలామంది విద్యార్థులు ఇప్పటికే తమ ప్రాణాలు తీసుకున్నారు.

పెన్‌, పేపర్‌ విధానంలోనే నీట్‌

పెన్‌, పేపర్‌ విధానంలోనే నీట్‌

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌-నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)-2025 నిర్వహణపరంగా ఓ స్పష్టత వచ్చింది.

NEET PG Counseling: నేడు నీట్ పీజీ కౌన్సెలింగ్ ఛాయిస్.. ఎన్ని సీట్లు ఉన్నాయంటే..

NEET PG Counseling: నేడు నీట్ పీజీ కౌన్సెలింగ్ ఛాయిస్.. ఎన్ని సీట్లు ఉన్నాయంటే..

NEET PG 2024 అభ్యర్థులకు అలర్ట్. రౌండ్ 3 కౌన్సెలింగ్ కోసం ఛాయిస్ లాకింగ్ విధానాన్ని ఈరోజు రాత్రి 8 గంటల నుంచి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రారంభిస్తుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

NEET PG: పీజీ వైద్య విద్య ప్రవేశాలు ఎన్నడో?

NEET PG: పీజీ వైద్య విద్య ప్రవేశాలు ఎన్నడో?

రాష్ట్రంలో వైద్యవిద్య పీజీ ప్రవేశాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. హెల్త్‌ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్‌ రాకపోవడంపై నీట్‌ పీజీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీట్‌ కౌన్సెలింగ్‌కు అర్హులందరినీ అనుమతించాలి

నీట్‌ కౌన్సెలింగ్‌కు అర్హులందరినీ అనుమతించాలి

స్థానికత వ్యవహారంలో అర్హులందరినీ నీట్‌ కౌన్సెలింగ్‌కు అనుతించాలని.. కేవలం హైకోర్టును ఆశ్రయించినవారినే కౌన్సెలింగ్‌కు అనుమతించడం సరికాదని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

BRSV: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం

BRSV: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం

హైదరాబాద్: జీఓ నెం. 33ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. దీంతో బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా విద్యార్థి నేతలను తెలంగాణ భవన్ ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Delhi : పశాంతంగా నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష

Delhi : పశాంతంగా నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష

నీట్‌- పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 170 నగరాల్లోని 416 కేంద్రాల్లో రెండు సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. ఎలాంటి

తాజా వార్తలు

మరిన్ని చదవండి