• Home » NDA Alliance

NDA Alliance

National: మాయావతికి అఖిలేష్ మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన మాజీ సీఎం

National: మాయావతికి అఖిలేష్ మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన మాజీ సీఎం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు.

Visakha Railway Zone: ఏపీకి శుభవార్త.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్

Visakha Railway Zone: ఏపీకి శుభవార్త.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్‌స్టాప్ పడింది. జోన్‌ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!.

Congress: రైళ్లలో నాసిరక ఆహారంపై కాంగ్రెస్ విమర్శలు.. వివరణ ఇచ్చిన రైల్వే శాఖ

Congress: రైళ్లలో నాసిరక ఆహారంపై కాంగ్రెస్ విమర్శలు.. వివరణ ఇచ్చిన రైల్వే శాఖ

దేశ వ్యాప్తంగా రైళ్లలో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని కాంగ్రెస్.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గడిచిన రెండేళ్లలో రైళ్లలో నాసిరకం ఆహార పదార్థాలు 500 శాతం పెరిగినట్లు RTI నివేదిక ఇచ్చింది.

Amarnath: కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలి

Amarnath: కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలి

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో నిలబడటానికి కనీసం ఎన్టీఏ కూటమి నేతలకి అభ్యర్థి కూడా లేరని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అమర్నాథ్ విమర్శించారు. వారు భయపడే ఎమ్మెల్సీ ఎన్నికలు నుంచి తప్పుకున్నారని ఆరోపించారు.

YS Jagan: వైఎస్ జగన్ బిజిబిజీ.. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూపులు!

YS Jagan: వైఎస్ జగన్ బిజిబిజీ.. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూపులు!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బిజిబిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో క్రికెట్ టీమ్‌కే పరిమితమైన వైసీపీ (YSR Congress).. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపించాలని విశ్వప్రయత్నాలే చేస్తోంది హైకమాండ్. అయితే.. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా బలమున్న..

Telugu Desam: కొలిక్కిరాని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక.. ఎందుకింత కన్ఫూజన్!

Telugu Desam: కొలిక్కిరాని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక.. ఎందుకింత కన్ఫూజన్!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ తలపడబోతున్నాయ్..! పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్.. అసెంబ్లీలోనే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది...

YS Sharmila: ఏపీలో విత్తనాల కొరత లేదా..? ఏపీ ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్నలు

YS Sharmila: ఏపీలో విత్తనాల కొరత లేదా..? ఏపీ ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్నలు

విత్తనాల కోసం రైతులు తిప్పలు పడుతున్నారని.. క్యూలైన్లు కడుతుంటే ప్రభుత్వానికి కనిపించట్లేదా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేకుండా ఉందని విమర్శించారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా ? అని నిలదీశారు.

National:ఫోగట్ అనర్హతపై రాజకీయ దుమారం..!

National:ఫోగట్ అనర్హతపై రాజకీయ దుమారం..!

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పారిస్‌ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వినేష్ అనర్హతపై విపక్షాలు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.

Pawan Kalyan: ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం..

Pawan Kalyan: ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం..

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

Kiran Kumar Reddy: ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు

Kiran Kumar Reddy: ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు

ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy ) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి