• Home » NDA Alliance

NDA Alliance

AP NEWS: ఏపీ విభజన అంశాలపై కీలక చర్చ.. ఎంపీలు ఏమన్నారంటే..

AP NEWS: ఏపీ విభజన అంశాలపై కీలక చర్చ.. ఎంపీలు ఏమన్నారంటే..

పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరానని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న పరిస్థితి, జాప్యానికి కారణాలపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు.

BJP Yamini Sharma:జగన్ దోచుకున్న సొమ్ములను కక్కిస్తాం.. యామినీ శర్మ మాస్ వార్నింగ్

BJP Yamini Sharma:జగన్ దోచుకున్న సొమ్ములను కక్కిస్తాం.. యామినీ శర్మ మాస్ వార్నింగ్

పేదల బతుకుపై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్ అని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యమని తెలిపారు.

AP NEWS: సంచలనం సృష్టిస్తున్న వైసీపీ కొత్త స్కాం

AP NEWS: సంచలనం సృష్టిస్తున్న వైసీపీ కొత్త స్కాం

ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం పై అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ అరబిందో సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. 108 సేవ ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.

 Payyavula Keshav: రాష్ట్రంపై అప్పలు తెచ్చిన జగన్.. ఢిల్లీ వెళ్లింది అందుకే.. షాకింగ్ కామెంట్స్

Payyavula Keshav: రాష్ట్రంపై అప్పలు తెచ్చిన జగన్.. ఢిల్లీ వెళ్లింది అందుకే.. షాకింగ్ కామెంట్స్

జగన్ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. ఒకటో తేదీన ఉద్యోగలకు జీతం అనేది మర్చిపోయిన ఉద్యోగులకు మేలు చేశామని మంత్రి పయ్యావుల ఉద్ఘాటించారు.

TDP: ఆ బిల్లకు మేం వ్యతిరేకం.. టీడీపీ నేత సంచలన ప్రకటన.. మోదీ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందా

TDP: ఆ బిల్లకు మేం వ్యతిరేకం.. టీడీపీ నేత సంచలన ప్రకటన.. మోదీ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందా

తాము ఎన్డీయేలోనే ఉంటామని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో ఎన్నోసార్లు స్పష్టంచేశారు. జేడీయూ నేత నితీష్‌ కుమార్ సైతం తాము ఎన్డీయేలోనే ఉంటామని తేల్చేశారు. దీంతో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండగా, ఏపీ ప్రభుత్వంలో బీజేపీ..

Minister Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది

Minister Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిస్కరించడంలో ఘోరంగా విఫలం అయందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట పేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

AP NEWS: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి  అవమానం.. కారణమిదే..

AP NEWS: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం.. కారణమిదే..

జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. స్వాగత కార్యక్రమంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేశారు. ఈ వేదికపై ఎంపీ వేమిరెడ్డి ఉన్నప్పటికీ అధికారులు విస్మరించారు.

Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలి

Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలి

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. హామీల విషయంలో కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని తాము పెద్దగా ఈ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని అన్నారు. కూటమి పెద్దలు ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత .2026లో ఎన్నికలు వస్తున్నాయని చెప్పారని గుర్తుచేశారు.

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని, సరైన సమయంలో సప్లై అందించాలని కోరారు.

Minister Kandula Durgesh :  జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు

Minister Kandula Durgesh : జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు

విశాఖపట్నంలో మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. బీచ్ రోడ్డులో ఉన్న టూరిజం యాత్రి నివాస్‌ని సందర్శించారు. జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి