• Home » NDA Alliance

NDA Alliance

Chandrababu: అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!

Chandrababu: అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు...

TDP: యంగ్ ఎంపీలకు సీఎం చంద్రబాబు అరుదైన అవకాశం..!

TDP: యంగ్ ఎంపీలకు సీఎం చంద్రబాబు అరుదైన అవకాశం..!

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి సీఎం నారా చంద్రబాబు నాయుడు యంగ్ ఎమ్మెల్యేలను తీసుకున్న సంగతి తెలిసిందే. యువతకు టికెట్లు ఇవ్వడమే కాదు.. వారిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావడం.. మంత్రులుగా తీసుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా యంగర్స్‌కు బాబు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు...

KK Survey: వైసీపీ ఘోర ఓటమికి ఒక్క మాటలో కారణం చెప్పిన కేకే సర్వే

KK Survey: వైసీపీ ఘోర ఓటమికి ఒక్క మాటలో కారణం చెప్పిన కేకే సర్వే

కేకే సర్వే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు..! ఎందుకంటే.. 2019, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సంస్థ చేసిన సర్వే అక్షరాలా నిజమైంది. 2019లో వైసీపీ విజయం సాధిస్తుందని, అది కూడా 151 సీట్లకు పైగానే వస్తాయని చెప్పిన కేకే సర్వే.. 2024లో ఘోర పరాజయం పాలవుతుందని కూడా ఇదే సర్వే సంస్థ చెప్పింది...

NEET Paper Leakage: నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం దిద్దుబాటు.. నిపుణుల కమిటీ ఏర్పాటు

NEET Paper Leakage: నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం దిద్దుబాటు.. నిపుణుల కమిటీ ఏర్పాటు

నీట్ పేపర్ లీకేజీపై(NEET Paper Leakage) దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకే కేంద్ర విద్యాశాఖ రంగంలోకి దిగింది. పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.

Srinivasa Varma: ఏ ఒక్కర్నీ మరిచిపోను.. గుర్తుపెట్టుకుంటా..  కేంద్రమంత్రి వర్మ కీలక వ్యాఖ్యలు

Srinivasa Varma: ఏ ఒక్కర్నీ మరిచిపోను.. గుర్తుపెట్టుకుంటా.. కేంద్రమంత్రి వర్మ కీలక వ్యాఖ్యలు

రాజకీయాలు కొత్త ఏం కాదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు. కష్టపడ్డ సామాన్య కార్యకర్తకు బీజేపీ గుర్తింపు ఇస్తుంది అనేదానికి తాను ఉదాహరణ అని చెప్పారు. పొత్తుల చర్చల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు ఇచ్చే భరోసా ఏంటి అని ప్రశ్నించామని అన్నారు.

Purandeswari: గత పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు.. వైసీపీపై  పురందేశ్వరి ఫైర్

Purandeswari: గత పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు.. వైసీపీపై పురందేశ్వరి ఫైర్

గత జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. బీజేపీ ఏపీ ఆధ్వర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు.

Delhi: లోక్‌సభ స్పీకర్ పదవిపై వీడిన సందిగ్ధత.. ఏ పార్టీకంటే?

Delhi: లోక్‌సభ స్పీకర్ పదవిపై వీడిన సందిగ్ధత.. ఏ పార్టీకంటే?

ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌లో లోక్‌సభ స్పీకర్ పదవి(Lok Sabha Speaker Post) ఎవరిని వరిస్తుందనే చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లే. స్పీకర్ పదవిని బీజేపీ తన దగ్గర ఉంచుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

America: లాస్ ఏంజెల్స్ పసుపుమయం.. కూటమి విజయంపై ఎన్‌ఆర్ఐల ధూంధాం సంబరాలు

America: లాస్ ఏంజెల్స్ పసుపుమయం.. కూటమి విజయంపై ఎన్‌ఆర్ఐల ధూంధాం సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి విజయం కోసం అమెరికా నుంచి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు గెలుపు సంబరాలు చేసుకున్నారు.

USA: అగ్రరాజ్యంలో మిన్నంటిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు

USA: అగ్రరాజ్యంలో మిన్నంటిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు

ఏపీలో కూటమి విజయంపై అగ్రరాజ్యం అమెరికాలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మిన్నెసోటా రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలీస్, సెయింట్ పాల్‌లలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నారైలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

PM Modi: మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా.. కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా..!

PM Modi: మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా.. కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా..!

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీయే మిత్రపక్షాలకు 292 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి