• Home » NDA Alliance

NDA Alliance

Bihar Politics: ప్రధాని మోదీకి నితీశ్ భారీ ట్విస్ట్.. అదివ్వకపోతే ఇక అంతే!

Bihar Politics: ప్రధాని మోదీకి నితీశ్ భారీ ట్విస్ట్.. అదివ్వకపోతే ఇక అంతే!

నితీశ్ కుమార్.. మోదీ ముందు భారీ డిమాండ్ ఉంచారు. అదే ప్రత్యేక హోదా. ఏపీలాగే ఎన్నో ఏళ్ల నుంచి బిహార్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉన్నామని భావిస్తున్న జేడీయూ ఇదే అదనుగా భావిస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది.

Bihar: జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయనే

Bihar: జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయనే

జనతాదళ్ (యునైటెడ్) - జేడీయూ(JDU) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను శనివారం నియమించింది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కోర్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Rahul Gandhi: నీట్ అవకతవకలపై చర్చ జరగాలి.. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్

Rahul Gandhi: నీట్ అవకతవకలపై చర్చ జరగాలి.. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్

నీట్‌ పరీక్ష నిర్వహణలో(NEET Paper Leakage) అవకతవకలఅంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని డిమాండ్ చేశారు.

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.

T. Jaggaredy: ఐటీఐఆర్‌ మంజూరు చేసే వరకు మాట్లాడుతూనే ఉంటా..

T. Jaggaredy: ఐటీఐఆర్‌ మంజూరు చేసే వరకు మాట్లాడుతూనే ఉంటా..

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేసే వరకూ దానిపై మాట్లాడుతూనే ఉంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం ఇస్తానని,

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. చివరికి అధ్యక్ష స్థానానికి ఎన్నికైంది ఎవరంటే..?

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. చివరికి అధ్యక్ష స్థానానికి ఎన్నికైంది ఎవరంటే..?

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక పూర్తైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగుతుందని భావించినప్పటికీ.. స్పీకర్‌గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.

Andhra Pradesh: ప్రభుత్వం మారినా ఏపీ పోలీసుల తీరు మారలేదే!

Andhra Pradesh: ప్రభుత్వం మారినా ఏపీ పోలీసుల తీరు మారలేదే!

అవును.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YSRCP) పోయి టీడీపీ (TDP) కూటమి సర్కార్ వచ్చినా రాష్ట్ర పోలీసు శాఖలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు..! సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని..

YS Jagan: శరణు... శరణు!

YS Jagan: శరణు... శరణు!

అధికారం కోల్పోయి... అనుకున్నవేవీ జరగక... దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర పెద్దల శరణుజొచ్చినట్లు తెలుస్తోంది.

YSRCP: బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. కీలక ప్రకటన

YSRCP: బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. కీలక ప్రకటన

బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..

Om Birla: స్పీకర్ ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గురించి ఆసక్తికర విషయాలు

Om Birla: స్పీకర్ ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గురించి ఆసక్తికర విషయాలు

దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి పోటీ జరగబోతోంది. అధికార ఎన్డీయే తరఫున మరోసారి ఓం బిర్లా బరిలో నిలవగా.. విపక్ష ఇండియా కూటమి సైతం కేరళకు చెందిన కొడికున్నిల్ సురేష్‌ను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి