• Home » NCP

NCP

Sayaji Shinde: నటుడు షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం

Sayaji Shinde: నటుడు షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం

చాలాకాలంగా తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఆ కారణంగానే ఈ సిస్టమ్ (రాజకీయాలు)లోకి వచ్చానని షాయాజీ షిండే చెప్పారు. తన సామాజిక సేవ కొనసాగుతుందని తెలిపారు.

Maharashtra Polls: ఎంవీఏ కీలక అడుగు.. 190 సీట్లలో ఏకాభిప్రాయం

Maharashtra Polls: ఎంవీఏ కీలక అడుగు.. 190 సీట్లలో ఏకాభిప్రాయం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడనుండటంతో విపక్ష 'మహా వికాస్ అఘాడి' కూటమి సీట్ల పంపకాలపై కీలక అడుగు పడింది.

 Ajit Pawar: మా వాటా సీట్లలో 10 శాతం మైనారిటీలకే..

Ajit Pawar: మా వాటా సీట్లలో 10 శాతం మైనారిటీలకే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే అధికార 'మహాయుతి కూటమి' నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. తాజాగా మహా కూటమి భాగస్వామి అయిన ఎన్‌సీపీ-ఎపీ చీఫ్ అజిత్ పవార్ తమ వాటా సీట్లలో 10 శాతం టిక్కెట్లు మైనారిటీలకు కేటాయిస్తామని ప్రకటిస్తారు.

National Politics: మహారాష్ట్ర పర్యటనలో అమిత్‌ షా.. సీట్ల లెక్కలు తేలుస్తారా..

National Politics: మహారాష్ట్ర పర్యటనలో అమిత్‌ షా.. సీట్ల లెక్కలు తేలుస్తారా..

మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా..

Maharashtra Assembly elections 2024:  ఎంవీఏ కూటమిలో గొడవలు..? కారణమిదేనా..!!

Maharashtra Assembly elections 2024: ఎంవీఏ కూటమిలో గొడవలు..? కారణమిదేనా..!!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధికారం చేపట్టేందుకు అధికార, విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరితోపాటు రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. ఆ క్రమంలో విపక్ష మహావికాస్ అఘాడి కూటమిలో కుమ్ములాటలు ప్రారంభమయ్యేలా ఉన్నాయి.

Politics: ఆ విషయంలో తప్పుచేశాను.. ఉపముఖ్యమంత్రి పశ్చాత్తాపం..!

Politics: ఆ విషయంలో తప్పుచేశాను.. ఉపముఖ్యమంత్రి పశ్చాత్తాపం..!

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పశ్చాత్తాపపడుతున్నారా? ఎన్నికల్లో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో తాను పెద్ద తప్పు చేశానని అన్నారు.

Supriya Sule: రూ.32 వేలు పంపాలని బ్లాక్ మెయిల్

Supriya Sule: రూ.32 వేలు పంపాలని బ్లాక్ మెయిల్

సైబర్ కేసులు ఇటీవల కాలంలో పెరిగి పోతున్నాయి. నేరగాళ్ల బారిన ప్రముఖ వ్యక్తులు పడుతున్నారు. నంబర్ తీసుకొని, బెదిరిస్తున్నారు. భయపడ్డారో ఇక అంతే సంగతులు. ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలే కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆమె వాట్సాప్ నంబర్ హ్యాకయ్యింది. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 400 డాలర్లు పంపించాలని కోరారట. మన కరెన్సీలో రూ.32 వేలు పంపించాలని అడిగారట. అకౌంట్ నంబర్ కూడా పంపించారని సుప్రియా సూలే వివరించారు.

Mumbai : మహారాష్ట్రలో ‘సీఎం’ అభ్యర్థి లేకుండా ఎన్నికలకు!

Mumbai : మహారాష్ట్రలో ‘సీఎం’ అభ్యర్థి లేకుండా ఎన్నికలకు!

ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడదామని కాంగ్రెస్‌ ప్రతిపాదించింది.

Supriya Sule: ఎవరూ కాల్స్, మెసేజెస్ చేయొద్దన్న ఎంపీ.. ఎందుకంటే..!

Supriya Sule: ఎవరూ కాల్స్, మెసేజెస్ చేయొద్దన్న ఎంపీ.. ఎందుకంటే..!

కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆమె వాట్సాప్‌ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇదే విషయాన్ని సుప్రియా సూలే ఎక్స్‌వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని..

Uddhav Thackeray: ఉద్దవ్ కారుపై ఆవు పేడతో దాడి..

Uddhav Thackeray: ఉద్దవ్ కారుపై ఆవు పేడతో దాడి..

మహారాష్ట్ర ఎన్నికల వేళ రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికల వ్యుహాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. మరట్వాడా కోటా అంశం ప్రధాన పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన మధ్య వివాదం నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి