• Home » NCP

NCP

Sharad Pawar: పదవి కోసం కుటుంబాన్ని చీల్చావు.. అజిత్‌పై సీనియర్ పవార్ నిప్పులు

Sharad Pawar: పదవి కోసం కుటుంబాన్ని చీల్చావు.. అజిత్‌పై సీనియర్ పవార్ నిప్పులు

బారామతి నుంచే పోటీ చేస్తున్న అజిత్ పవార్ సోమవారంనాడు నామినేషన్ అనంతరం కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించాలంటూ శరద్ పవార్‌ను తప్పుపట్టారు. దీనిపై శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో ఘాటుగా స్పందించారు. కుటుంబం విచ్ఛిన్నం చేయడాన్ని తన తల్లిదండ్రులు, సోదరులు ఎన్నడూ నేర్చించ లేదన్నారు.

Ajit Pawar: కుటుంబంలో శరద్ పవార్ చిచ్చుపెట్టారు.. అజిత్ పవార్ భావోద్వేగం

Ajit Pawar: కుటుంబంలో శరద్ పవార్ చిచ్చుపెట్టారు.. అజిత్ పవార్ భావోద్వేగం

మహాయుతి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. మహాయుతి ప్రభుత్వం అమలు చేస్తున్న పథాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలేనని, ఏ పథకాన్ని ఆపేసే ప్రసక్తి లేదని అన్నారు.

Maharashtra Polls:  శరద్ పవార్ పార్టీలో నటి స్వర భాస్కర్ భర్త... వెంటనే టిక్కెట్

Maharashtra Polls: శరద్ పవార్ పార్టీలో నటి స్వర భాస్కర్ భర్త... వెంటనే టిక్కెట్

సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ప్రదేశ్ యువజన విభాగమైన సమాజ్‌వాది యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఫహద్ అమ్మద్ ఉన్నారు. అయితే ఎన్‌సీపీ-ఎస్‌సీపీ అభ్యర్థిగా ఫహద్ అహ్మద్‌ను నిలబెట్టాలని తాము అనుకుంటున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను శరద్ పవార్ కోరడంతో ఎన్సీపీ(ఎస్‌సీపీ)లో ఫహద్ అహ్మద్ చేరారు.

Mumbai: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం..

Mumbai: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం..

2019 ఎన్నికల్లో బాంద్రా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీషన్ సిద్ధిఖీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత ఆగస్టులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీషన్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని పార్టీ నుంచి అతన్ని కాంగ్రెస్ బహిష్కరించింది.

Maharashtra Elections: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఎన్సీపీ

Maharashtra Elections: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఎన్సీపీ

38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎన్సీపీ విడుదల చేసింది. బారామతి నుండి అజిత్ పవార్, యోలా నుండి ఛగన్ భుజబల్‌ను ఎన్నికల బరిలో నిలిపింది.

Maharashtra Elections: ప్రతిష్టంభనకు తెర.. మహాకూటమి లెక్కలు తేలినట్టే

Maharashtra Elections: ప్రతిష్టంభనకు తెర.. మహాకూటమి లెక్కలు తేలినట్టే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలు, జాబితాల విడుదల పరంగా మహాయుతి కటమి ముందంజలో ఉంది. అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ప్రధానమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించి అనధికారికంగా ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Zeeshan Siddique: పోరాటం ముగియలేదు.. సింహం రక్తం నా నరనరాల్లో ఉంది

Zeeshan Siddique: పోరాటం ముగియలేదు.. సింహం రక్తం నా నరనరాల్లో ఉంది

ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించడం, ఆయన కుమారుడు, శాసనసభ్యుడు జీషన్ సిద్ధిఖీ కూడా హంతకుల టార్గెట్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమం "ఎక్స్''లో జీషన్ సిద్ధిఖీ తొలిసారి స్పందించారు.

Maharashtra Elections: తెగని సీట్ల పంచాయితీ.. ఉద్ధవ్, కాంగ్రెస్ మధ్య ముదురుతున్న వివాదం..

Maharashtra Elections: తెగని సీట్ల పంచాయితీ.. ఉద్ధవ్, కాంగ్రెస్ మధ్య ముదురుతున్న వివాదం..

శివసేన(యూబీటీ), ఎన్సీపీ (శరద్) పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. నామినేషన్ల పర్వం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే మూడు పార్టీలు చర్చలు ప్రారంభించాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలతో ఓ కమిటీని ఏర్పాటుచేసి, సీట్ల పంపకంపై చర్చించారు. 200కు పైగా సీట్లలో ఏకాభిప్రాయం వచ్చిందని ఎన్సీపీ (శరద్) పార్టీ ప్రకటించినప్పటికీ తాజాగా శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రానట్లు

Baba Siddique: ఖాన్ హీరోల మధ్య సంధాన కర్త, ఖరీదైన జీవితం, లగ్జరీ కార్ల కలెక్షన్

Baba Siddique: ఖాన్ హీరోల మధ్య సంధాన కర్త, ఖరీదైన జీవితం, లగ్జరీ కార్ల కలెక్షన్

ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కొద్ది గంటలకే ఆయనను తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ప్రకటించింది. దీంతో బాబా సిద్ధిఖి హత్యకు బాలీవుడ్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉండటం ఒక కారణం కావచ్చా అనే కొత్త కోణం కూడా వెలుగుచూసింది.

Baba Siddique: బాబా సిద్ధిఖీని చంపింది మేమే: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన..

Baba Siddique: బాబా సిద్ధిఖీని చంపింది మేమే: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన..

ఎన్సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధిఖీని తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. ఈ కేసులో ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి