• Home » Narendra Modi

Narendra Modi

Operation Sindoor: ఇది గర్వించే సమయం... ఆపరేషన్‌ సిందూర్‌పై మోదీ

Operation Sindoor: ఇది గర్వించే సమయం... ఆపరేషన్‌ సిందూర్‌పై మోదీ

భారత బలగాలు కచ్చితమైన లక్ష్యాలు ఛేదించడం మనమంతా గర్వించదగని విషయం అని మోదీ చెప్పగానే క్యాబినెట్ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేసారు. ఆపరేషన్ వ్యూహాత్మకంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరక్కుండా కచ్చితంగా అమలు చేశారని ప్రధాని వివరించారు.

PM Modi Cancels 3 Nation Trip: ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు రద్దు

PM Modi Cancels 3 Nation Trip: ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు రద్దు

పాక్‌తో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ మూడు ఐరోపా దేశాల పర్యటనలను రద్దు చేసుకున్నారు.

PM Modi: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రకం: మోదీ

PM Modi: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రకం: మోదీ

భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడానికి మూడేళ్ల పట్టింది. మోదీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2022 నాటికి దీనిపై ఒక ముగింపునకు రావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అప్పట్నించి పలుమార్లు సంప్రదింపులు జరిగాయి.

Modi Rahul Meet: మోదీతో రాహుల్‌ భేటీ

Modi Rahul Meet: మోదీతో రాహుల్‌ భేటీ

ప్రధానమంత్రి మోదీతో రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. సైన్యం సన్నద్ధతపై చర్చతోపాటు సీబీఐ కొత్త చీఫ్‌ ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు

 Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కాంగ్రెస్ అగ్రనేత, ఆపార్టీ పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో

PM Modi: వైభవ్..ఎంత ఎక్కువ ఆడితే అంతగా అభివృద్ధి చెందుతారు

PM Modi: వైభవ్..ఎంత ఎక్కువ ఆడితే అంతగా అభివృద్ధి చెందుతారు

ఖేలో ఇండియా ప్రారంభోత్సవం సందర్భంగా వైభవ్ సూర్యవంశీని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కేవలం 14 ఏళ్లలోనే గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ సాధించి వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Khelo India Youth Games: ఎంత ఆడితే అంత షైన్ అవుతారు: మోదీ

Khelo India Youth Games: ఎంత ఆడితే అంత షైన్ అవుతారు: మోదీ

తొలిసారిగా జాతీయ క్రీడలకు బీహార్‌ ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG)2025 సెవన్త్ ఎడిషన్‌ను ప్రధాన మంత్రి వర్చువల్ తరహాలో ఆదివారంనాడు ప్రారంభించారు.

Padma Shri Baba Sivananda: పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ కన్నుమూత..ప్రధాని మోదీ సంతాపం

Padma Shri Baba Sivananda: పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ కన్నుమూత..ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ యోగా గురువు, వారణాసి నివాసి, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద్ కన్నుమూశారు. ఆయన 128 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం యోగి సంతాపం తెలిపారు.

Pahalgam Terror Attack: ఆ ఉగ్రవాదుల్ని వదిపెట్టం.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ

Pahalgam Terror Attack: ఆ ఉగ్రవాదుల్ని వదిపెట్టం.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ

Pahalgam Terror Attack: ప్రధాని మోదీ ఉగ్రవాదంపై మరో సారి మాట్లాడారు. ఉగ్రవాదులపై .. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం అంగోలా ప్రెసిడెంట్ జావో లూరెన్కోతో ఢిల్లీలో ఉమ్మడి ప్రెస్ కాన్పిరెన్స్ జరిగింది.

Pawan Kalyan: అవకాశాల రాజధాని

Pawan Kalyan: అవకాశాల రాజధాని

అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. యువత ఉపాధికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతి అవకాశాల కేంద్రంగా మారనుందన్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి