• Home » Nara Lokesh Red Book

Nara Lokesh Red Book

YS Jagan:  కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: ఏపీలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇలానే కొనసాగితే అరాచకం తప్ప ఏమీ కనిపించదని విమర్శించారు. ఎంపీ మిథున్‌రెడ్డిని టార్గెట్ చేసి ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని చెప్పారు. తప్పుడు సాక్ష్యాలతో ఇబ్బంది పెడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

Nara Lokesh: తప్పులు చేయబట్టే జగన్‌ ప్రజల్లో తిరగలేకపోతున్నారు

Nara Lokesh: తప్పులు చేయబట్టే జగన్‌ ప్రజల్లో తిరగలేకపోతున్నారు

నారా లోకేశ్‌ వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జైలులో ఉన్న వ్యక్తి లాంటి ఆలోచనలు తీసుకొచ్చి ప్రజలకు ఎలాంటి పరిష్కారం చూపించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు

Nara Lokesh :తగ్గేదేలే.. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..

Nara Lokesh :తగ్గేదేలే.. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..

Nara Lokesh :వైసీపీ పాలనలో ఇసుక అక్రమ మైనింగ్ జరిగిందని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్‌గా పని చేస్తున్నారని తెలిపారు. టాటా పవర్‌తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగిందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

Home Minister Anita: రెడ్‌బుక్‌ అమలు చేస్తే రోడ్డుపై తిరగలేరు

Home Minister Anita: రెడ్‌బుక్‌ అమలు చేస్తే రోడ్డుపై తిరగలేరు

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ అమలుచేస్తే వైసీపీ నేతలెవ్వరూ రోడ్డుపై తిరగలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

 YSRCP: వైసీపీలో అరెస్టుల పర్వం..నెక్స్ట్ పేరు ఫిక్స్!

YSRCP: వైసీపీలో అరెస్టుల పర్వం..నెక్స్ట్ పేరు ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.

 Nara Lokesh:  పేదరిక నిర్మూలనే లక్ష్యం

Nara Lokesh: పేదరిక నిర్మూలనే లక్ష్యం

సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం. కక్షసాధింపు మా విధానం కాదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిద్దాం.

Palla Srinivas Rao: రెడ్‌బుక్‌లో విజయసాయి పేరుందా.. సంచలన విషయాలు బయటపెట్టిన టీడీపీ

Palla Srinivas Rao: రెడ్‌బుక్‌లో విజయసాయి పేరుందా.. సంచలన విషయాలు బయటపెట్టిన టీడీపీ

Palla Srinivas Rao:జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు ఆరోపించారు. వైసీపీ నేతలు రెడ్‌బుక్ చూస్తుంటే భయపడుతున్నారని అన్నారు. తప్పుచేసిన వైసీపీ నేతలను, అధికారులను వదలబోమని పల్లా శ్రీనివాస్‌రావు హెచ్చరించారు.

రాజ్యాంగం పుస్తకాన్ని విద్యార్థులకు అందిస్తాం: లోకేశ్‌

రాజ్యాంగం పుస్తకాన్ని విద్యార్థులకు అందిస్తాం: లోకేశ్‌

‘గత ఐదేళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను. ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేశాను. ఆర్టికల్‌ 19 ప్రకారం ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌, ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ గురించి గళమెత్తా’ అని మం త్రి నారా లోకేశ్‌ అన్నారు.

Home Minister Anitha: వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి అనిత మాస్ వార్నింగ్

Home Minister Anitha: వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి అనిత మాస్ వార్నింగ్

మహిళల మరణాలకు కారణమయ్యే వారికి భయం క్రియేట్ అయ్యేలా వ్యవహరిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. స్మార్ట్ పోలీసింగ్‌కు మరో మూడువేల సీపీ కెమెరాలు తిరుపతిలో ఏర్పాటుకు యత్నిస్తామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి మళ్లీ టాస్క్ ఫోర్స్ రంగంలోకి వస్తోందని

NARA LOKESH: సాక్షి ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలి

NARA LOKESH: సాక్షి ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలి

సాక్షి మీడియా ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక 2019లో తన పైన తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రూ. 75 కోట్ల పరువు నష్టం దావా వేశానని అన్నారు. ప్రజలపై భారంపడేలా ప్రభుత్వ వాహనాలు.. ఎకామిడేషన్ గాని వినియోగించలేదని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి