• Home » Nara Chandrababu

Nara Chandrababu

AP Election 2024: ఆ రోజు నేను ఏడ్చాను.. అసెంబ్లీ సాక్షిగా అవమానం: ఏబీఎన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో నారా భువనేశ్వరి

AP Election 2024: ఆ రోజు నేను ఏడ్చాను.. అసెంబ్లీ సాక్షిగా అవమానం: ఏబీఎన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో నారా భువనేశ్వరి

అరాచకమైన ఈ ప్రభుత్వాన్ని దించేసి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలని ఏపీ ఓటర్లను నారా భువనేశ్వరి అభ్యర్థించారు. బిడ్డలకు భవిష్యత్, భద్రత ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక యువత విలవిల్లాడారని ఆమె విచారం వ్యక్తం చేశారు.

TDP: టీడీపీలో కొత్తతరం ఫైర్ బ్రాండ్.. వరుణ్ కుమార్

TDP: టీడీపీలో కొత్తతరం ఫైర్ బ్రాండ్.. వరుణ్ కుమార్

ఏపీలోని ఐదేళ్ల వైఎస్సార్సీపీ (YSRCP) అరాచకపాలనపై ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో తెలుగు యువత ముందు వరుసలో ఉంటుంది. అధికార పార్టీ దాడులకు, పోలీస్ కేసులకు వెరవకుండా తనదైన పోరాట పటిమతో అవిశ్రాంత పోరు నడిపింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) అందించిన ప్రోత్సాహం తెలుగు యువతలో కొత్తతరాన్ని తీర్చిదిద్దింది.

TDP: దళితులకు అన్యాయం చేస్తున్న సీఎం జగన్: సోమిరెడ్డి

TDP: దళితులకు అన్యాయం చేస్తున్న సీఎం జగన్: సోమిరెడ్డి

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ మద్యపాననిషేధం తెచ్చి ఓటు అడుగుతానని అన్నాడని ఆయన చెప్పిన మాటలు వట్టివేనని అన్నారు.

AP Politics: వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న సీఎం జగన్:  వసంత కృష్ణ ప్రసాద్

AP Politics: వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న సీఎం జగన్: వసంత కృష్ణ ప్రసాద్

వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ వాడేసుకుంటున్నారని మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) అన్నారు. బుధవారం నాడు మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండల పరిధిలోని ముచ్చనపల్లి, కుదప గ్రామాల్లో టీడీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి