Home » Nara Chandrababu Naidu
సీఐడీ చీఫ్ 4 వేల పేజీలతో స్టోరీ రాసి సినిమా డైరెక్టర్ లాగా కట్టుకథ బాగా అల్లారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతామనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar) ఆరోపించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును (Nara Chandrababu) అక్రమంగా సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) ఎలా మారిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా...
టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మాగ్రహ శాంతి ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపడంపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహిళలు ఆందోళనకు దిగారు. కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో వేలకోట్ల అవినీతంటూ దుష్ప్రచారం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం(Pattabhiram) అన్నారు.
క్విడ్ ప్రోకోలు, షెల్ కంపెనీలు, ఇన్ సైడ్ ట్రేడింగ్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM JAGAN REDDY) లబ్ధిపొందుతున్నారని, తన పార్టీని కూడా అలాగే నిలబెట్టేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఆరోపించారు.
వైసీపీ(YCP) పార్టీని ప్రజలంతా ఛీకొడుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prattipati Pullarao) అన్నారు.
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై మరోసారి వాదనలు జరిగాయి...