• Home » Nara Chandra Babu Naidu

Nara Chandra Babu Naidu

Vangalapudi Anitha: అనితకు హోం మంత్రి పదవి దక్కడం వెనుక..?

Vangalapudi Anitha: అనితకు హోం మంత్రి పదవి దక్కడం వెనుక..?

పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.

Chandrababu Cabinet: డిప్యూటీ సీఎం పవన్‌.. ఎవరికి ఏ శాఖలు..?

Chandrababu Cabinet: డిప్యూటీ సీఎం పవన్‌.. ఎవరికి ఏ శాఖలు..?

సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు.. తన సహచర మంత్రుల కు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ

చంద్రబాబు క్షేమం కోసం ‘జయ జయ శత్రు భయంకర’: శ్రీనివాస్‌తో స్వరం కలిపిన కృష్ణయ్య

చంద్రబాబు క్షేమం కోసం ‘జయ జయ శత్రు భయంకర’: శ్రీనివాస్‌తో స్వరం కలిపిన కృష్ణయ్య

సర్వసమర్ధులైన ప్రజాపాలకుడు చంద్రబాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని పలువురు రాజకీయకులతో ప్రస్తావిస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య.. తనకి ఎంతో ఆత్మీయులైన ఆనం రామ నారాయణరెడ్డి విశేష రాజకీయానుభవం వున్న సంస్కారి అని, ఆనం పవిత్ర సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతూనే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరిపి నెల్లూరు జిల్లాలోని మహా నృసింహ క్షేత్రమైన పెంచలకోన శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానానికి సమర్పించేలా ఆనం రామనారాయణ రెడ్డి దంపతుల చిత్రాలొకవైపు ప్రచురిస్తూ.. పరమాద్భుతమైన నృసింహ ఉపాసనలతో ‘జయ జయ శత్రుభయంకర’ అనే గ్రంధాన్ని పరమ పవిత్రంగా ప్రచురించారు.

YSRCP: చంద్రబాబు ప్రమాణం తర్వాత మారిన సీన్.. వైసీపీకి బిగ్ షాక్!

YSRCP: చంద్రబాబు ప్రమాణం తర్వాత మారిన సీన్.. వైసీపీకి బిగ్ షాక్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు...

Polavaram: పోలవరం పనులు డిసెంబరు దాకా కష్టమే.. ఎందుకంటే..!?

Polavaram: పోలవరం పనులు డిసెంబరు దాకా కష్టమే.. ఎందుకంటే..!?

మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్లలో చేసిన విధ్వంసం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. మొండిగా రివర్స్‌ టెండరింగ్‌ అమలుతో అంతులేని నష్టం జరిగింది.

Chandrababu Cabinet: ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం?

Chandrababu Cabinet: ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం?

ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..

Vasamsetti Subhash: ఎవరీ యంగ్ మినిస్టర్ సుభాష్.. సీనియర్లను కాదని చంద్రబాబు ఎందుకు పదవిచ్చారు..!?

Vasamsetti Subhash: ఎవరీ యంగ్ మినిస్టర్ సుభాష్.. సీనియర్లను కాదని చంద్రబాబు ఎందుకు పదవిచ్చారు..!?

ఒక కార్యకర్త మంత్రి అయ్యారు.. అదృష్టం కలిసి వస్తే ఎవరూ అడ్డుకోలేరనే దానికి సుభాష్‌ సంఘటనే ఒక ఉదాహరణ. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్‌ (Vasamsetti Subash) మూడు నెలల కిందట మండపేటలో తెలుగుదేశం (Telugu Desam) పార్టీలో చేరారు...

AP New Cabinet: కొత్త తరానికి అందలం

AP New Cabinet: కొత్త తరానికి అందలం

పార్టీలోని కొత్త తరాన్ని అధికార అందలమెక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్‌లో అధిక స్థానాలు కేటాయించారు.

అగ్నిమండలాల అక్షర అక్షయ ధైర్యమే పురాణపండ ‘జయ జయోస్తు’: చాగంటి కోటేశ్వర రావు

అగ్నిమండలాల అక్షర అక్షయ ధైర్యమే పురాణపండ ‘జయ జయోస్తు’: చాగంటి కోటేశ్వర రావు

నాల్గవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పురాణపండ శ్రీనివాస్‌ రచనలైన మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించారు. ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.

Nara Lokesh: మారని పోలీసుల తీరు!

Nara Lokesh: మారని పోలీసుల తీరు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (గురువారం) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల చేరుకొని అతిథి గృహం వద్ద బస చేశారు. సీఎం చంద్రబాబు బస చేసే అతిథి గృహం పక్కన పరదాలు కట్టారు. ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి