Home » Nara Chandra Babu Naidu
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సడన్గా అధికారులు ఆపివేయాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన అధికారులు అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు.
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.
అమరావతి: రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
‘‘కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన ఉనికిని నిరూపించుకోవాలి. అప్పుడు ఆయన మళ్లీ పుంజుకునేందుకు అవకాశాలు లేకపోలేదు. కానీ, కేసీఆర్ ఇప్పుడు హరీశ్ రావు ట్రాప్లో ఉన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకూ హరీశ్ ఆయనను ఏమీ చేయలేరు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం నటుడు చిరంజీవిని కలిశారు. ఢిల్లీ బయలుదేరే ముందు సంజయ్.. జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆయనను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు...
కేకే సర్వే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు..! ఎందుకంటే.. 2019, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సంస్థ చేసిన సర్వే అక్షరాలా నిజమైంది. 2019లో వైసీపీ విజయం సాధిస్తుందని, అది కూడా 151 సీట్లకు పైగానే వస్తాయని చెప్పిన కేకే సర్వే.. 2024లో ఘోర పరాజయం పాలవుతుందని కూడా ఇదే సర్వే సంస్థ చెప్పింది...
ఏపీ అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా పాదం మోపిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు ఆ పార్టీ చెన్నై అధ్యక్షుడు, సత్యవేడు నియోజకవర్గ పరిశీలకులు డి.చంద్రశేఖర్(D. Chandrasekhar) శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఉదయం 9:46 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో..