Home » Nara Chandra Babu Naidu
కేకే సర్వే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు..! ఎందుకంటే.. 2019, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సంస్థ చేసిన సర్వే అక్షరాలా నిజమైంది. 2019లో వైసీపీ విజయం సాధిస్తుందని, అది కూడా 151 సీట్లకు పైగానే వస్తాయని చెప్పిన కేకే సర్వే.. 2024లో ఘోర పరాజయం పాలవుతుందని కూడా ఇదే సర్వే సంస్థ చెప్పింది...
ఏపీ అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా పాదం మోపిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు ఆ పార్టీ చెన్నై అధ్యక్షుడు, సత్యవేడు నియోజకవర్గ పరిశీలకులు డి.చంద్రశేఖర్(D. Chandrasekhar) శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఉదయం 9:46 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో..
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని ఆహ్వానిస్తూ స్థానిక ట్రిప్లికేన్లో నివసిస్తున్న తెలుగు వారు సంబరాలు జరుపుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి సమర్ధవంతమైన పాలన అందిస్తారని, అందివ్వాలని కోరుతూ.. ఇటీవల కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.. అనే రెండు రమణీయ గ్రంధాలను బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ సన్నిధానంలో మహాత్ములైన చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతనధర్మతేజస్సుతో ఆవిష్కరించడం ఎంతో వైభవంతో వేలకొలది భక్తుల్ని ఆకర్షించింది. ఈ రెండు ఆర్ష భారతీయ దివ్య గ్రంధాలకూ పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్త కావడం.. ఈ గ్రంధాలు ఎంతో సౌందర్యంతో రూపు దిద్దుకోవడం ప్రత్యేకంగా పేర్కొనాలి. ఇప్పుడీ అపురూప దైవీయ చైతన్యపు గ్రంధాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలను ప్రచురించాలని టీడీపీ శ్రేణులు కోరినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది..
శిద్దా రాఘవరావు.. వైసీపీకి (YSRCP) రాజీనామా చేశారు సరే.. టీడీపీలోకి (TDP) ఎంట్రీ లేదని కూడా క్లియర్ కట్గా సందేశం వచ్చేసింది..! ఇప్పుడీ సీనియర్ నేత భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్నో కలలు కన్న శిద్దా (Sidda Raghava Rao) పరిస్థితి ఇప్పుడేంటి..?
శ్రీలక్ష్మి (IAS Sri Lakshmi).. సీనియర్ ఐఏఎస్ అధికారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! ప్రస్తుతం ఏపీ మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి! గతంలో పాలకులు చెప్పినట్లుగా విని, అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలతో ఏం జరిగిందో అందరికీ తెలుసు..
ఆంధ్రప్రదేశ్లో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లె వేస్తున్నాయి. ‘దేవుడా ఇదెక్కడి ప్రజాస్వామ్యం’ అని సదరు గొంతులు వాపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా...