• Home » Nara Chandra Babu Naidu

Nara Chandra Babu Naidu

Chennai: తమిళనాడులో తెలుగును బతికించండి.. చంద్రబాబుకు కేతిరెడ్డి వినతి

Chennai: తమిళనాడులో తెలుగును బతికించండి.. చంద్రబాబుకు కేతిరెడ్డి వినతి

తమిళనాడులో తెలుగుభాషను బతికించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు(AP Chief Minister Chandrababu Naidu)డిని కలిసి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి న కేతిరెడ్డి.. ఈ మేరకు వినతిపత్రా న్ని అందజేశారు.

Chandrababu: ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం!

Chandrababu: ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనుంది..

విజయదశమికి రెండువందల పూలకొమ్మలతో వస్తున్న ‘మంగ’

విజయదశమికి రెండువందల పూలకొమ్మలతో వస్తున్న ‘మంగ’

భారతీయ చలన చిత్రాలకూ, కళలకూ, పోరాటాలకూ, రాజకీయాలకు, తత్త్వశాస్త్రానికీ, దర్శనాలకూ, ఆధ్యాత్మికతకూ, సాహిత్యానికీ, కవిత్వానికీ, ఉద్యమాలకూ సంబంధించిన జ్ఞాన, విజ్ఞాన నిలయాలుగా పేరొందిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయా రంగాలలో ప్రామాణికమైన ప్రతిభ ఉన్న సుమారు రెండు వందల మంది విశేష వైభవాలతో ‘పూల కొమ్మలు’ పేరిట ఒక ప్రత్యేక సంచిక తెలుగు వాకిళ్ళలో పరిమళించబోతోంది.

AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..

AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సడన్‌గా అధికారులు ఆపివేయాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన అధికారులు అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు..

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. ఎవరికి ఎంత పెరిగింది..!?

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. ఎవరికి ఎంత పెరిగింది..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్‌ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు.

AP News: పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

AP News: పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.

Chandrababu: భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..

Chandrababu: భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..

అమరావతి: రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

Hyderabad:  పుంజుకునేందుకు కేసీఆర్‌కు అవకాశాలున్నాయి..

Hyderabad: పుంజుకునేందుకు కేసీఆర్‌కు అవకాశాలున్నాయి..

‘‘కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి తన ఉనికిని నిరూపించుకోవాలి. అప్పుడు ఆయన మళ్లీ పుంజుకునేందుకు అవకాశాలు లేకపోలేదు. కానీ, కేసీఆర్‌ ఇప్పుడు హరీశ్‌ రావు ట్రాప్‌లో ఉన్నారు. కేసీఆర్‌ బతికున్నంత వరకూ హరీశ్‌ ఆయనను ఏమీ చేయలేరు.

Hyderabad: చిరంజీవితో బండి సంజయ్‌ భేటీ..

Hyderabad: చిరంజీవితో బండి సంజయ్‌ భేటీ..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆదివారం నటుడు చిరంజీవిని కలిశారు. ఢిల్లీ బయలుదేరే ముందు సంజయ్‌.. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆయనను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

Chandrababu: అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!

Chandrababu: అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి