Home » Nampalli
హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి (Patolla Govardhan Reddy) హత్య కేసు (Murder Case)లో శుక్రవారం నాంపల్లి కోర్టు (Nampalli Court) తీర్పు ఇచ్చింది.
టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురు నిందితులను కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం (Chigurupati Jayaram) హత్య కేసులో నాంపల్లి కోర్టు (Nampally Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో
అది నాంపల్లి రైల్వే స్టేషన్.. ఫ్లాట్ ఫాంపై నిండు గర్భిణీ. సొంతూరుకు వెళ్లేందుకు రైలుకోసం ఎదురు చూస్తోంది.. ఇంతలోనే పురిటి నొప్పులు.. విలవిలలాడుతోంది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే మహిళా కానిస్టేబుల్ ఆ గర్భిణికి అన్నీ తానై పురుడు పోసింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ (Nampally Exhibition) పార్కింగ్లో అగ్నిప్రమాదం (fire) జరిగింది.