Home » Nalgonda
ఆ తల్లి వయసు 70 ఏళ్లు! ఆమెకు 44 ఏళ్ల కుమారుడు! 23 ఏళ్లుగా! కండరాలు చచ్చుబడిపోయి.. కాళ్లు, చేతులు పనిచేయక పూర్తిగా మంచం పడితే.. పొద్దున ముఖం కడిగించడం మొదలు..
రెండు రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వర్షబీభత్సం మూడోరోజూ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 173 మండలాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి!
నల్గొండ జిల్లాలో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లు కుంభకోణంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీజీపీ జితేందర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Telangana: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పదవిపై ఉత్తమ్ పునరాలోచనల చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనాల్సిన మాటలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమపై వాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేనే పోలీసులు గుర్తుపట్టకపోవడం నల్గొండలో చర్చనీయాంశం అవుతోంది. శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మంత్రులు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భువనగిరికి వెళ్లారు.
జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఐలాపురంలో దారుణం వెలుగు చూసింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాబాయిని హత్య చేశారు అక్క, తమ్ముడు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఖననం చేశారు.
కారు డ్రైవర్ నిద్రమత్తు ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్ర గాయాలపాల్జేసింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం..
వర్షాకాలం వచ్చిందంటే చాలు సాధారణంగానే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈసారి మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. తెలంగాణలో ఏ ఊరుకెళ్లినా.. ప్రజలు వైరల్ ఫీవర్తో మంచాన పడి కనిపిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. జాతీయ రహదారుల వెంబడే కాకుండా ప్రధాన పట్టణాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయి.
కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.