Home » Nalgonda
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్లోని మంత్రులపై ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ స్పందించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్కు లేదన్నారు. అయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీ వయస్సు ఎంత అని కిషోర్ను సూటిగా ఎమ్మెల్యే సామేల్ ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎ్సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆర్టీసీ కండక్టర్గా ఉద్యోగం చేయడం ఇష్టం లేక విధుల్లో చేరిన 20రోజులకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం జీఎడవల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం రకాలకు విపరీతమైన ధర పలుకుతున్నా వాటిని పండించిన రైతులు మాత్రం లబ్ధి పొందడం లేదు. మిల్లర్లు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
నల్లగొండ పట్టణం నుంచి వెళుతున్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఎన్హెచ్-565పై నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ దారిలో బైపాస్ రోడ్డు నిర్మాణం కానుంది.
ఓ వ్యాపారి నుంచి రూ. 7.19 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి తన వ్యాపార భాగస్వామి ద్వారా బెంగళూరుకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
మదర్ డెయిరీ నెయ్యి, పాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిMinister Komati Reddy Venkat Reddy) అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై హింస, దాడులు ఆగడం లేదు. ఇప్పటికీ భర్తల చేతుల్లో భార్యలు హింసకు గురువుతూనే ఉన్నారు.
ప్రేమ.. పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకొని, గర్భవతిని చేసి మోసగించడమే కాకుండా.. చివరికి ఆ యువతి నిండు ప్రాణాల్నే బలిగొన్నాడో దుర్మార్గుడు!