• Home » Nalgonda News

Nalgonda News

క్షేత్రపాలకుడికి శాసో్త్రక్తంగా  నాగవల్లీదళార్చనలు

క్షేత్రపాలకుడికి శాసో్త్రక్తంగా నాగవల్లీదళార్చనలు

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి.

తంబాకు కోసం హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

తంబాకు కోసం హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

తంబాకు ఇవ్వలేదని తోటి వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు, జరిమానా విధించింది.

గులాబీలో జోష్‌

గులాబీలో జోష్‌

గడియారం సెంటర్‌ నుంచి మర్రిగూడ బైపాస్‌ వరకు కట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ తోరణాలతో ప్రధాన రహదారి గులాబిమయమైంది.

TS News: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి

TS News: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి

నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద ఘొర రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతిచెందాడు. మాజీ సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్‌ను పోలీస్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు.

Jagadish Reddy: నల్గొండలో ఫ్లోరోసిస్‌ను కేసీఆర్ తరిమేశారు

Jagadish Reddy: నల్గొండలో ఫ్లోరోసిస్‌ను కేసీఆర్ తరిమేశారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పెంచిన కరువు, ఆకలి చావులను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో బాగు చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు.

హరిహరులకు విశేష పూజలు

హరిహరులకు విశేష పూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో కొండగుహలో కొలువైన లక్ష్మీనృసింహుడికి, శివాలయంలో రామలింగేశ్వరుడికి శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు.

అనుమానాస్పదంగా ఐదు నెమళ్లు మృతి

అనుమానాస్పదంగా ఐదు నెమళ్లు మృతి

సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని దుశర్ల సత్యనారాయణ అడవిలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.

మేలు చేసేలా మార్కెటింగ్‌ విధానం ఉండాలి

మేలు చేసేలా మార్కెటింగ్‌ విధానం ఉండాలి

రైతులకు మేలు చేసేలా మార్కెటింగ్‌ విధానం ఉండాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌, లోక్‌సత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు.

గంజాయి విక్రయించి జల్సాలు చేస్తూ  ముగ్గురు యువకుల అరెస్టు

గంజాయి విక్రయించి జల్సాలు చేస్తూ ముగ్గురు యువకుల అరెస్టు

గంజాయి పీల్చుతూ, ఇతరులకు విక్రయించి డబ్బులు సంపాదించే యువకులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కేసీఆర్‌ సభను అడ్డుకుంటాం

కేసీఆర్‌ సభను అడ్డుకుంటాం

నల్లగొండ జిల్లాను అన్నిరంగాల్లో అన్యాయం చేయడంతో పాటు ఎడారిగా మార్చిన కేసీఆర్‌కు నల్లగొండలో అడుగుపెట్టే అర్హత లేదని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి