• Home » Nalgonda News

Nalgonda News

Jagadish Reddy: నల్గొండలో ఫ్లోరోసిస్‌ను కేసీఆర్ తరిమేశారు

Jagadish Reddy: నల్గొండలో ఫ్లోరోసిస్‌ను కేసీఆర్ తరిమేశారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పెంచిన కరువు, ఆకలి చావులను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో బాగు చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు.

హరిహరులకు విశేష పూజలు

హరిహరులకు విశేష పూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో కొండగుహలో కొలువైన లక్ష్మీనృసింహుడికి, శివాలయంలో రామలింగేశ్వరుడికి శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు.

అనుమానాస్పదంగా ఐదు నెమళ్లు మృతి

అనుమానాస్పదంగా ఐదు నెమళ్లు మృతి

సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని దుశర్ల సత్యనారాయణ అడవిలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.

మేలు చేసేలా మార్కెటింగ్‌ విధానం ఉండాలి

మేలు చేసేలా మార్కెటింగ్‌ విధానం ఉండాలి

రైతులకు మేలు చేసేలా మార్కెటింగ్‌ విధానం ఉండాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌, లోక్‌సత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు.

గంజాయి విక్రయించి జల్సాలు చేస్తూ  ముగ్గురు యువకుల అరెస్టు

గంజాయి విక్రయించి జల్సాలు చేస్తూ ముగ్గురు యువకుల అరెస్టు

గంజాయి పీల్చుతూ, ఇతరులకు విక్రయించి డబ్బులు సంపాదించే యువకులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కేసీఆర్‌ సభను అడ్డుకుంటాం

కేసీఆర్‌ సభను అడ్డుకుంటాం

నల్లగొండ జిల్లాను అన్నిరంగాల్లో అన్యాయం చేయడంతో పాటు ఎడారిగా మార్చిన కేసీఆర్‌కు నల్లగొండలో అడుగుపెట్టే అర్హత లేదని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ విమర్శించారు.

బ్రహ్మోత్సవాలకు చెర్వుగట్టు  ముస్తాబు

బ్రహ్మోత్సవాలకు చెర్వుగట్టు ముస్తాబు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం: ప్రాజెక్టులు, కేఆర్ఎంబీపై వాడీవేడీగా చర్చ..!

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం: ప్రాజెక్టులు, కేఆర్ఎంబీపై వాడీవేడీగా చర్చ..!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. అందుకు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇస్తోంది.

మర్రిగూడలో అందుబాటులోకి వైద్యసేవలు

మర్రిగూడలో అందుబాటులోకి వైద్యసేవలు

వైద్యులు లేక మూతబడిన ఆసుపత్రి వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది.

పీవీ ఆలోచనల ప్రతిరూపం.. సర్వేల్‌ గురుకులం

పీవీ ఆలోచనల ప్రతిరూపం.. సర్వేల్‌ గురుకులం

యాదాద్రిభువనగిరి జిల్లాలోని సంస్థాననారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామంలోని గురుకుల విద్యాలయంతో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు విడదీయరాని అనుబంధం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి