• Home » Nalgonda News

Nalgonda News

Nalgonda : చకచకా ‘యాదాద్రి విద్యుత్కేంద్రం’ పనులు

Nalgonda : చకచకా ‘యాదాద్రి విద్యుత్కేంద్రం’ పనులు

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Jagadish Reddy: కుట్రబుద్దితో మాపై తప్పుడు ఆరోపణలు.. ప్రభుత్వంపై జగదీష్‌రెడ్డి ఫైర్

Jagadish Reddy: కుట్రబుద్దితో మాపై తప్పుడు ఆరోపణలు.. ప్రభుత్వంపై జగదీష్‌రెడ్డి ఫైర్

యాదాద్రి విద్యుత్ ప్లాంట్ విషయంలో చేస్తున్న వాదనలో సహేతుకత లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలపై ఎల్ నరసింహ రెడ్డి కమిషన్‌ సమాచారం కోరిందని, ఈ రోజు రిప్లై పంపించినట్లు చెప్పారు.

MLA Rajagopal Reddy:బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదంతో రోడ్డుపైకి నిర్వాసితులు

MLA Rajagopal Reddy:బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదంతో రోడ్డుపైకి నిర్వాసితులు

జిల్లాలోని మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు తాను అండగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ వద్ద భూ నిర్వాసితులతో మాట్లాడారు.

Saligauraram SI : భర్తతో ఉండాలనే కోరిక లేదా?

Saligauraram SI : భర్తతో ఉండాలనే కోరిక లేదా?

భూ వివాదంలో న్యాయం చేయాలని పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లిన తనను ఎస్సై వేధించారంటూ ఓ మహిళ నల్లగొండ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Minister Komati Reddy: తెలంగాణను దేశంలోనే  రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

Minister Komati Reddy: తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

రాబోయే నాలుగున్నరేళ్లలో తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkata Reddy) వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పంప్ హౌస్, ప్రాజెక్టు రిజర్వాయర్‌ను పరిశీలించారు.

Chandampet: 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

Chandampet: 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

మద్యం మత్తులో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై సతీశ్‌ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది.

Crime News: దారుణం.. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆత్మహత్య

Crime News: దారుణం.. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆత్మహత్య

మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొన్ని కుటుంబాల్లో భర్త సరిగా ఉంటే భార్య సరిగా ఉండదు. మరికొన్ని కుటుంబాల్లో భార్య సరిగా ఉంటే భర్త సరిగా ఉండరు. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలతో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒకరిపై మరొకరికి నమ్మకం లేకుండా పోయి పిల్లల జీవితాలు నరకప్రాయం చేస్తున్నారు.

Nagarjuna Sagar: బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం మంత్రి జూపల్లి

Nagarjuna Sagar: బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం మంత్రి జూపల్లి

రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Nalgonda: తప్పుడు పత్రాలతో రుణాలు..

Nalgonda: తప్పుడు పత్రాలతో రుణాలు..

అమాయకుల ఆధార్‌ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.

TG News:బుద్ధవనాన్ని  పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

TG News:బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) తెలిపారు. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని మంత్రి జూపల్లి శనివారం సందర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి