Home » Nalgonda News
ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)లో రెండో అతిపెద్ద జలాశయమైన మూసీ ప్రాజెక్ట్ (Moose project) జలకళ సంతరించుకుంది.
మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో ఉన్న దేవుడి మాన్యంపై అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. ఆక్రమించు కోవడానికి భూమిని చదును చేయిస్తుండగా గ్రామస్థులు ఇటీవల అడ్డుకున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం ఉదయం వాతావరణం చల్లబడినా మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత పెరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరం రహదారిలో
నల్లగొండ జిల్లా (Nalgonda District) చందంపేట మండలం గువ్వలగుట్టలో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) పర్యటించనున్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు అన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం కోదాడ పరిధిలోని తమ్మర గ్రామంలో, మునగాల సహకార సంఘం ఆధ్వర్యంలో మునగాల మండలం బరాఖతగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.
రైతుపై హత్యాయత్నం చేసిన ముగ్గురిపై పోలీసులు కేసు చేశారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ పూట నేతలు తమ మండల కేంద్రాల్లో రికార్డింగ్ డాన్సులతో అల్లాడించారు.
భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటివరకు సాఫీగా సాగిన కుటుంబం ఒక్కసారిగా వీధిన పడింది.