• Home » Nalgonda News

Nalgonda News

TS NEWS: నల్గొండ జిల్లాలో దారుణం.. కలకలం రేపుతున్న యువకుడి హత్య

TS NEWS: నల్గొండ జిల్లాలో దారుణం.. కలకలం రేపుతున్న యువకుడి హత్య

జిల్లా కేంద్రంలో దారుణం ఘటన జరిగింది. తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి సాయి అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కాగా ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. తల, మొండెం వేరు చేసి నల్గొండలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. రైల్వే పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించి గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పోలీసులు తరలించారు.

Minister Komati Reddy: నీటి కల్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలి

Minister Komati Reddy: నీటి కల్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలి

అధికారులంతా స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తెలిపారు.

అలంకారప్రాయంగా మఠంపల్లి సబ్‌మార్కెట్‌

అలంకారప్రాయంగా మఠంపల్లి సబ్‌మార్కెట్‌

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో చివరలో ఉండే మఠంపల్లి మండలంలో వ్యవసాయ సబ్‌మార్కెట్‌ అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది.

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

‘ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ నాలుగు రోజులు మాత్రమే ఆపగలుగుతారు.

Congress: నల్లగొండలో కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై దాడి చేసిన బీఆర్ఎస్.. పరామర్శించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Congress: నల్లగొండలో కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై దాడి చేసిన బీఆర్ఎస్.. పరామర్శించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS)ల మధ్య రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. తాజాగా నగరంలోని ఆర్జాల బావి వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి.

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 40 మందికి గాయాలు..

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 40 మందికి గాయాలు..

హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద విజయవాడ వైపు వెళ్తున్న కోదాడ ఆర్టీసీ డిపో బస్సు... మొక్కలకు నీళ్లు కొట్టే వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.

TS News: నిండు కుండలా మూసీ జలాశయం

TS News: నిండు కుండలా మూసీ జలాశయం

ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)లో రెండో అతిపెద్ద జలాశయమైన మూసీ ప్రాజెక్ట్ (Moose project) జలకళ సంతరించుకుంది.

దేవుడి మాన్యంపై అధికార పార్టీ నేత కన్ను

దేవుడి మాన్యంపై అధికార పార్టీ నేత కన్ను

మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో ఉన్న దేవుడి మాన్యంపై అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. ఆక్రమించు కోవడానికి భూమిని చదును చేయిస్తుండగా గ్రామస్థులు ఇటీవల అడ్డుకున్నారు.

TS News: ఉమ్మడి నల్లగొండలో తగ్గని ఉష్ణోగ్రతలు

TS News: ఉమ్మడి నల్లగొండలో తగ్గని ఉష్ణోగ్రతలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం ఉదయం వాతావరణం చల్లబడినా మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత పెరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం లక్కవరం రహదారిలో

Governor Tamilisai: 22న గువ్వలగుట్టకు గవర్నర్‌

Governor Tamilisai: 22న గువ్వలగుట్టకు గవర్నర్‌

నల్లగొండ జిల్లా (Nalgonda District) చందంపేట మండలం గువ్వలగుట్టలో గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai) పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి