Home » Nalgonda News
యాదగిరిగుట్ట రూరల్ సీఐగా టీ వేణుగోపాల్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అంతుకు ముందు ఉన్న సీఐ సురేందర్రెడ్డి బదిలీపై ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
మండలకేంద్రంలోని మౌలాలి దర్గా ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్పరెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
బాలల భవితకు, చదువుకునేందుకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. విద్యా లక్ష్యాలను చేరేందుకు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ దుకా ణాలు, పలు హోటళ్లు, నిర్మాణ రంగం, కర్మాగారాల్లో పనిచేసే బడి ఈడు పిల్లలను (బాలబాలికలు) గుర్తి ంచి బడిలో చేర్పిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి వరంగల్ జడ్పీ చైర్పర్సన గండ్ర జ్యోతి తిరుపతి క్షేత్రం వరకు చేపట్టిన పాదయాత్ర శనివారం మండలంలోని నెమ్మికల్కు చేరుకుంది.
తెలంగాణ సెర్ఫ్(ఎల్-3) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండల ఏపీఎం రణపంగ వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎలకి్ట్రషన రంగ నిపుణులు, కార్మికులు ఐక్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ అన్నారు.
మండలంలో పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేశారంటూ సర్పంచలపై ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నలుగురు యువకులు పాలస్తీనా దేశ జాతీయ జెండాలను ప్రదర్శించటం తీవ్ర చర్చనీయాంశమైంది. సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జానపహాడ్ సైదులు దర్గా ఉర్సులో భాగంగా రెండరోజైన శుక్రవారం గంధం ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.