• Home » Nalgonda News

Nalgonda News

వ్యాపార కూడలిగా సూర్యాపేట

వ్యాపార కూడలిగా సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంతరం చెందుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాబ్యాంక్‌ చైర్మన మీలా మహాదేవ్‌ అన్నారు.

సబ్‌కోర్టు మంజూరుపై న్యాయవాదుల హర్షం

సబ్‌కోర్టు మంజూరుపై న్యాయవాదుల హర్షం

కోదాడలో సబ్‌కోర్టును ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 62వ జీవో జారీ చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

రజినీకుమారికి పలువురి అభినందనలు

రజినీకుమారికి పలువురి అభినందనలు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన మెంబర్‌గా ఎన్నికైన జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారిని పలువురు సన్మానించారు.

కందులకు పెరిగిన డిమాండ్‌

కందులకు పెరిగిన డిమాండ్‌

:సూర్యాపేట జిల్లాలో కంది పంట క్వింటా రూ.10వేలకు పైగా పలుకుతోంది.

హైకోర్టు ఉత్తర్వుతో నిలిచిన అవిశ్వాస ఫలితం

హైకోర్టు ఉత్తర్వుతో నిలిచిన అవిశ్వాస ఫలితం

హైకోర్టు ఆదేశంతో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం పీఏసీఎస్‌ చైర్మన ముప్పారపు రామయ్యపై అవిశ్వాస ఫలితాన్ని నిలిపివేసినట్లు జిల్లా కోఆపరేటివ్‌ అధికారి శ్రీధర్‌ తెలిపారు.

బావమరిది హత్య కేసులో జీవితఖైదు

బావమరిది హత్య కేసులో జీవితఖైదు

బావమరిది హత్య కేసులో బావకు జీవితఖైదు పడింది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన సీత ముత్యాలుకు జీవితఖైదు విధిస్తూ నల్లగొండ సెషన్స జడ్జి ఎం నాగరాజు బుధవారం తీర్పునిచ్చారు.

ఘర్షణకు దారితీసిన పంచాయతీ భవన ప్రారంభోత్సవం

ఘర్షణకు దారితీసిన పంచాయతీ భవన ప్రారంభోత్సవం

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో పంచాయతీ కార్యాలయ భవన ప్రారంభోత్సవం ఘర్షణకు దారితీసింది.

మూత్రవిసర్జనకు రైలు దిగిన బాలుడు

మూత్రవిసర్జనకు రైలు దిగిన బాలుడు

మూత్రవిసర్జన కోసం రైలు నుంచి దిగిన బాలుడిని బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని రైల్వే పోలీసులు, బాలల పరిరక్షణ విభాగం అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వకు అధికారులు బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు.

పంచాయతీల్లో ప్రత్యేక పాలన

పంచాయతీల్లో ప్రత్యేక పాలన

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,740 గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. సర్పంచల పదవీకాలం ఈ నెల 1న ముగుస్తుండటంతో ఇకపై పాలన బాధ్యతలను అధికారులు చేపట్టనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి