Home » Nalgonda News
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మంగళవారం సాయంత్రం వరకు ఓటు నమోదుకు 4.30లక్షలు దరఖాస్తులు వచ్చాయి.
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణంలో భూమి కోల్పోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు గుండె ఆగింది.
కేంద్రంలో బీజేపీ హయంలోని పదేళ్లలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని ఐఎ్ఫటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య అన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులకు లైసెన్స్లు మంజూరు చేయాలని సంఘం అధ్యక్షుడు నక్కా బాలు కోరారు.
మండలంలోని బేతవోలు వీర్లదేవి చెరువు అలుగు వివాదం శనివారం ముగిసింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిపై నమ్మకంతో వేసిన మిరప పంటలు ఎండిపోతున్నాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంతరం చెందుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాబ్యాంక్ చైర్మన మీలా మహాదేవ్ అన్నారు.
కోదాడలో సబ్కోర్టును ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 62వ జీవో జారీ చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన మెంబర్గా ఎన్నికైన జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారిని పలువురు సన్మానించారు.
:సూర్యాపేట జిల్లాలో కంది పంట క్వింటా రూ.10వేలకు పైగా పలుకుతోంది.