• Home » Nalgonda News

Nalgonda News

పట్టభద్రుల ఓటుకు 4.30లక్షల దరఖాస్తులు

పట్టభద్రుల ఓటుకు 4.30లక్షల దరఖాస్తులు

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మంగళవారం సాయంత్రం వరకు ఓటు నమోదుకు 4.30లక్షలు దరఖాస్తులు వచ్చాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి పోతుందని మనస్తాపం

ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి పోతుందని మనస్తాపం

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంలో భూమి కోల్పోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు గుండె ఆగింది.

ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్లకు తాకట్టు

ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్లకు తాకట్టు

కేంద్రంలో బీజేపీ హయంలోని పదేళ్లలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య అన్నారు.

 దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌లు మంజూరు చేయాలి

దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌లు మంజూరు చేయాలి

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌లు మంజూరు చేయాలని సంఘం అధ్యక్షుడు నక్కా బాలు కోరారు.

బేతవోలులో ముగిసిన చెరువు అలుగు వివాదం

బేతవోలులో ముగిసిన చెరువు అలుగు వివాదం

మండలంలోని బేతవోలు వీర్లదేవి చెరువు అలుగు వివాదం శనివారం ముగిసింది.

నీరందక ఎండుతున్న మిరపతోటలు

నీరందక ఎండుతున్న మిరపతోటలు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిపై నమ్మకంతో వేసిన మిరప పంటలు ఎండిపోతున్నాయి.

వ్యాపార కూడలిగా సూర్యాపేట

వ్యాపార కూడలిగా సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంతరం చెందుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాబ్యాంక్‌ చైర్మన మీలా మహాదేవ్‌ అన్నారు.

సబ్‌కోర్టు మంజూరుపై న్యాయవాదుల హర్షం

సబ్‌కోర్టు మంజూరుపై న్యాయవాదుల హర్షం

కోదాడలో సబ్‌కోర్టును ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 62వ జీవో జారీ చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

రజినీకుమారికి పలువురి అభినందనలు

రజినీకుమారికి పలువురి అభినందనలు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన మెంబర్‌గా ఎన్నికైన జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారిని పలువురు సన్మానించారు.

కందులకు పెరిగిన డిమాండ్‌

కందులకు పెరిగిన డిమాండ్‌

:సూర్యాపేట జిల్లాలో కంది పంట క్వింటా రూ.10వేలకు పైగా పలుకుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి