• Home » Nalgonda News

Nalgonda News

కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదు

కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదు

కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

యాదగిరీశుడి సన్నిధిలో ఏకాదశి లక్షపుష్పార్చనలు

యాదగిరీశుడి సన్నిధిలో ఏకాదశి లక్షపుష్పార్చనలు

ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.

తల్లి చేతిలో కుమారుడు మృతి

తల్లి చేతిలో కుమారుడు మృతి

మద్యం మత్తులో దాడి చేస్తున్న కుమారుడిపైకి తల్లి తిరగబడింది. ఆ దాడిలో కుమారుడు మృతి చెందాడు.

దొంగలను పట్టించిన కుక్కలు

దొంగలను పట్టించిన కుక్కలు

ధాన్యం దొంగతనం చేసేందుకు యత్నించిన దొంగలను కుక్కలు పట్టించాయి.

పట్టభద్రుల ఓటుకు 4.30లక్షల దరఖాస్తులు

పట్టభద్రుల ఓటుకు 4.30లక్షల దరఖాస్తులు

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మంగళవారం సాయంత్రం వరకు ఓటు నమోదుకు 4.30లక్షలు దరఖాస్తులు వచ్చాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి పోతుందని మనస్తాపం

ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి పోతుందని మనస్తాపం

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంలో భూమి కోల్పోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు గుండె ఆగింది.

ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్లకు తాకట్టు

ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్లకు తాకట్టు

కేంద్రంలో బీజేపీ హయంలోని పదేళ్లలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య అన్నారు.

 దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌లు మంజూరు చేయాలి

దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌లు మంజూరు చేయాలి

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌లు మంజూరు చేయాలని సంఘం అధ్యక్షుడు నక్కా బాలు కోరారు.

బేతవోలులో ముగిసిన చెరువు అలుగు వివాదం

బేతవోలులో ముగిసిన చెరువు అలుగు వివాదం

మండలంలోని బేతవోలు వీర్లదేవి చెరువు అలుగు వివాదం శనివారం ముగిసింది.

నీరందక ఎండుతున్న మిరపతోటలు

నీరందక ఎండుతున్న మిరపతోటలు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిపై నమ్మకంతో వేసిన మిరప పంటలు ఎండిపోతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి