• Home » Nalgonda News

Nalgonda News

మద్యం మత్తులో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎగ్జామినర్‌

మద్యం మత్తులో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎగ్జామినర్‌

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ విధులకు ఓ ఎగ్జామినర్‌ మద్యం మత్తులో హాజరయ్యాడు. విద్యార్థులు గుర్తించి ప్రిన్సిపాల్‌కు సమాచారమివ్వడంతో విధుల నుంచి తొలగించారు.

పౌతీ రిజిస్ర్టేషనకు రూ.30వేలు లంచం

పౌతీ రిజిస్ర్టేషనకు రూ.30వేలు లంచం

వ్యవసాయ భూమిని ఫౌతీ రిజిస్ర్టేషన చేసేందుకు రూ.30వేలు లంచంగా తీసుకుంటున్న రెవెన్యూ ఇనస్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మరణంలోనూ నీవెంటే...

మరణంలోనూ నీవెంటే...

మూడుముళ్ల బంధంతో 50 ఏళ్లకు పైగా కలిసిమెలసి జీవించిన ఆ దంపతులు కుమారుల ఆదరణ లేక తనువు చాలించాలనుకున్నారు.

సాగునీటి కోసం ఎదురుచూపు

సాగునీటి కోసం ఎదురుచూపు

సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు-2 కింద చివరి ఆయకట్టు ప్రాంతాలు రెండు దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్నాయి.

 రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి

రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి

:ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని కోదాడ మోటారు వెహికల్‌ ఇనస్పెక్టర్‌ రాచకొండ బాబురావు అ న్నారు.

నైతికహక్కు కోల్పోయిన కేసీఆర్‌:టీజేఎస్‌

నైతికహక్కు కోల్పోయిన కేసీఆర్‌:టీజేఎస్‌

కృష్ణాజలాల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కును మాజీ సీఎం కేసీఆర్‌ కోల్పోయారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల దర్మార్జున అన్నారు.

కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదు

కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదు

కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

యాదగిరీశుడి సన్నిధిలో ఏకాదశి లక్షపుష్పార్చనలు

యాదగిరీశుడి సన్నిధిలో ఏకాదశి లక్షపుష్పార్చనలు

ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.

తల్లి చేతిలో కుమారుడు మృతి

తల్లి చేతిలో కుమారుడు మృతి

మద్యం మత్తులో దాడి చేస్తున్న కుమారుడిపైకి తల్లి తిరగబడింది. ఆ దాడిలో కుమారుడు మృతి చెందాడు.

దొంగలను పట్టించిన కుక్కలు

దొంగలను పట్టించిన కుక్కలు

ధాన్యం దొంగతనం చేసేందుకు యత్నించిన దొంగలను కుక్కలు పట్టించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి