Home » Nagarjuna Sagar
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి సగం పంచాలన్న తెలంగాణ డిమాండ్ను ఆంధ్రప్రదేశ్...
KRMB Meeting: హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సమావేశం మంగళవారం జరిగింది.ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల్లోని నీటి పారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నదీ జాలాలపైనే కాకుండా ప్రాజెక్ట్లపై వాడి వేడి చర్చ జరిగింది.
తెలుగు రాష్ట్రాలకు కీలకమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలే ప్రధాన అజెండాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఈ నెల 21న సమావేశం కానుంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వేను శనివారం కేంద్ర జల సంఘం(సీడబ్య్లూసీ), కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సభ్యులు పరిశీలించారు.
మరమ్మతులు చేసి రెండేళ్లు పూర్తికాకుండానే నాగార్జున సాగర్ స్పిల్వే ఓగీ (క్రెస్ట్ గేట్ల నుంచి విడుదలయ్యే నీరు డ్యామ్ నుంచి వెళ్లే ప్రదేశం)లో గుంతలు పడటంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలుగు రాష్ట్రాల వరదాయిని అయిన నాగార్జునసాగర్ జలాశయం ప్రమాదంలో పడింది. సాగర్కు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. డ్యామ్కు రక్షణ కల్పించే శాశ్వత చర్యలు చేపట్టడం లేదు.
కృష్ణా బేసిన్లోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్ భద్రతపై శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ నుంచి ఆధ్యాత్మిక శైవక్షేత్రం శ్రీశైలానికి ఇకపై వారానికి రెండు రోజులు లాంచీలు నడపనున్నట్లు పర్యాటక శాఖ వాటర్ ఫ్లీట్ జీఎం ఇబ్రహీం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
పోతిరెడ్డిపాడు ద్వారా జరుపుతున్న నీటి తరలింపును తక్షణం నిలిపివేయాలని, శ్రీశైలం కుడి, ఎడమ వైపుల నిర్వహిస్తున్న జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది.
నిత్యం ఉరుకుల పరుగులు బిజీగా బిజీగా సాగే జీవన గమనంలో ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సాగేందుకు తెలంగాణ టూరిజం లాంచ్ను ఏర్పాటు చేసింది. మరీ సాగర్ టూ శ్రీశైలం వెళ్లేటటువంటి క్రూయిజ్ లాంచ్లో ఏలాంటి మధురానుభూతులు, ప్రకృతి అందాలు ఉంటాయో ఏబీఎన్లో చూడండి.