• Home » Nagarjuna Sagar

Nagarjuna Sagar

Reservoir Conditions : జలాశయాలకు వేసవి గండం!

Reservoir Conditions : జలాశయాలకు వేసవి గండం!

శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన గొట్టా బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 38.10 మీటర్లు కాగా.. ప్రస్తుతం 35.45 మీటర్లు ఉంది. ఒడిశా కొండల నుంచి(క్యాచ్‌మెంట్‌ ఏరియా) 30 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది.

 Reservoir Levels: నీటి లెక్క తేలింది!

Reservoir Levels: నీటి లెక్క తేలింది!

ఉన్న నీటి నిల్వలను మే, జూన్‌ వరకు ఎవరెవరు ఎంతెంత వాడుకోవాలో ఆంధ్ర, తెలంగాణ చీఫ్‌ ఇంజనీర్ల కమిటీ నిర్ధారించింది.

 Krishna Board: తాగునీటికే  ప్రాధాన్యమివ్వాలి!

Krishna Board: తాగునీటికే ప్రాధాన్యమివ్వాలి!

రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల వినియోగంలో తొలుత తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఆ తర్వాతే సాగునీటి కోసం వినియోగించాలంది.

కృష్ణా జలాలపై రాజీమార్గం

కృష్ణా జలాలపై రాజీమార్గం

నాగార్జునసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని.. వాస్తవిక సాగు, తాగు నీటి అవసరాలను అంచనా వేయాలని, పరస్పర అంగీకారంతో రాజీ మార్గంలో నడవాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.

Srisailam : పడిపోతున్న ప్రాజెక్టు నిల్వలు

Srisailam : పడిపోతున్న ప్రాజెక్టు నిల్వలు

శ్రీశైలం .. నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు అడుగంటాయి. గత ఏడాది ఎగువ నుంచి భారీగా వచ్చిన వరదతో ప్రధాన జలాశయాలతోపాటు...

AP Govt : చెరి సగం కుదరదు!

AP Govt : చెరి సగం కుదరదు!

కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి సగం పంచాలన్న తెలంగాణ డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌...

KRMB Meeting: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ ఏపీకి ఇవ్వం

KRMB Meeting: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ ఏపీకి ఇవ్వం

KRMB Meeting: హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ సమావేశం మంగళవారం జరిగింది.ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల్లోని నీటి పారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నదీ జాలాలపైనే కాకుండా ప్రాజెక్ట్‌లపై వాడి వేడి చర్చ జరిగింది.

Nagarjuna Sagar: ‘నాగార్జున సాగర్‌’ ప్రధాన అజెండాగా 21న కేఆర్‌ఎంబీ భేటీ

Nagarjuna Sagar: ‘నాగార్జున సాగర్‌’ ప్రధాన అజెండాగా 21న కేఆర్‌ఎంబీ భేటీ

తెలుగు రాష్ట్రాలకు కీలకమైన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలే ప్రధాన అజెండాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఈ నెల 21న సమావేశం కానుంది.

Nagarjuna Sagar: సాగర్‌ డ్యాం స్పిల్‌వేను పరిశీలించిన సీడబ్య్లూసీ, కేఆర్‌ఎంబీ సభ్యులు

Nagarjuna Sagar: సాగర్‌ డ్యాం స్పిల్‌వేను పరిశీలించిన సీడబ్య్లూసీ, కేఆర్‌ఎంబీ సభ్యులు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు స్పిల్‌వేను శనివారం కేంద్ర జల సంఘం(సీడబ్య్లూసీ), కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సభ్యులు పరిశీలించారు.

Nagarjuna Sagar: ‘సాగర్‌’ స్పిల్‌వే గుంతలపై సర్కారు ఆగ్రహం

Nagarjuna Sagar: ‘సాగర్‌’ స్పిల్‌వే గుంతలపై సర్కారు ఆగ్రహం

మరమ్మతులు చేసి రెండేళ్లు పూర్తికాకుండానే నాగార్జున సాగర్‌ స్పిల్‌వే ఓగీ (క్రెస్ట్‌ గేట్ల నుంచి విడుదలయ్యే నీరు డ్యామ్‌ నుంచి వెళ్లే ప్రదేశం)లో గుంతలు పడటంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి